Home / టెక్నాలజీ
WhatsApp Web: యూజర్లకు వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ వెబ్ బిటా యూజర్లు కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్ను ప్రయత్నించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్డిన్ కూడా ఉద్యోగుల కోతలు విధించేందుకు సిద్ధం అయింది.
గత త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 24.1 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువని కంపెనీ పేర్కొంది.
2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్ లాంటి దేశాల్లో ఒక యూజర్కు సగటున రోజులో 17 టెలి మార్కెటింగ్ , స్కామ్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు
Airtel: భారతదేశంలో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకి పెరుగుతుంది. దీంతో యూజర్లకు అనుగుణంగా.. టెలికాం సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చదువుకున్నవాళ్లు అయినా.. చదువుకోని వాళ్లు అయినా.. ఎవ్వరైనా సరే.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వాట్సప్ సుపరిచితమే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే.. చాలు.. దానిలో వాట్సాప్ ఉండి తీరాల్సిందే. ఆ రేంజ్ లో ప్రజలంతా వాట్సాప్ కి కనెక్ట్ అయిపోయారు.
దేశంలో కొత్త బీఎస్6 ఫేస్-2 నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. దీంతో వాహన తయారీ సంస్థలన్నీ తప్పకుండా బీఎస్6 నియమాలను పాటించాలి.
పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ గూగుల్ ఓ వీడియో టీజర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను..
స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.