_1770279168577.jpg)
February 5, 2026
supreme court:ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి దర్యాప్తుకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని సుప్రీంకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.



_1770289046010.jpg)

_1770288066618.jpg)
