March 15, 2026
yadadri bhuvanagiri tragic incident: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరి మండలంలోని తొక్కాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Read More
