_1776334652881.jpg&w=1920&q=80)
PM Modi: విపక్షాలకు హెచ్చరిక.. క్షమించరాని తప్పు.. లోక్సభలో మోదీ కామెంట్స్
April 16, 2026
pm modi: మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా అడుగులు వేస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో విపక్షాలకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, మహిళా సాధికారతపై తన ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పారు.
Read More

