_1769434654618.png)
January 26, 2026
chandrababu naidu:పాలనలో టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. 2026 సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్రను పూర్తిస్థాయిగా పెంచాలన్నారు చంద్రబాబు.



_1769445001045.png)
_1769442860287.png)
_1769440469631.png)
_1769438776431.png)