Home/Tag: Vizag
Tag: Vizag
IND vs NZ:జోరుమీదున్న భారత్.. నేడు కివీస్‌తో నాలుగో టీ20
IND vs NZ:జోరుమీదున్న భారత్.. నేడు కివీస్‌తో నాలుగో టీ20

January 28, 2026

india newzealand 4th t20 match:న్యూజిలాండ్‌తో ఐదు టీ20 సిరీస్‌లో భారత వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే టీం ఇండియా మూడు మ్యాచ్‌ల్లో ఘనంగా గెలిపొందింది. జోరుమీదున్న భారత్‌ను కివీస్ అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా సిరీస్ కోల్పోయింది. అయితే టీ20 మ్యాచ్‌ల్లో ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. ఇదే జోరు కొనసాగించాలని భారత్ చూస్తోంది.

Read More
INDW vs SLW: టాస్ గెలిచిన భారత్... బౌలింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్‌
INDW vs SLW: టాస్ గెలిచిన భారత్... బౌలింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్‌

December 23, 2025

indw vs slw second t20 match: శ్రీలంకతో ఐదు t20ల సిరీస్‌లో భాగంగా రెండో t20లో టీమ్‌ఇండియా మహిళల జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. విశాఖపట్నం వేదికగానే మ్యాచ్‌ జరగనుంది.

Read More
Chandrababu on Yoga: యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి: సీఎం చంద్రబాబు!

June 16, 2025

Chandrababu on Yoga: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న న...

Read More
Pawan Kalyan: విశాఖ రైల్వే జోన్.. ప్రధానికి పవన్ కృతజ్ఞతలు

June 6, 2025

South Coast Railway: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ కేంద్రంగా ఏపీకి రైల్వేజోన్ ను కేంద్రం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ ర...

Read More
Vizag Railway Zone: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ!

February 5, 2025

Center has issued orders railway zone centered as visakhapatnam: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనుంది. ఇందులో విశా...

Read More
Vizag steel plant: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకే.. మాటమార్చిన కేంద్రం

April 14, 2023

Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతం పక్కనపెట్టామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

Read More
Vande Bharat Express: సికింద్రాబాద్-వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు టైమింగ్స్, టికెట్ ధరలు ఇవీ..

January 14, 2023

Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ ...

Read More
Vizag: ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయి.. 24 గంటలు పోరాడిన యువతి మృతి

December 8, 2022

విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.

Read More
Pawan Kalyan: మద్దతు ఇచ్చిన నేతలకు కృతజ్నతలు...పవన్ కల్యాణ్

October 16, 2022

వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.

Read More
Janasena Activists: మంత్రి రోజా తీరును తప్పుబడుతున్న జనసేన కార్యకర్తలు

October 16, 2022

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పర్యటనలో మంత్రి రోజా ప్రవర్తించిన తీరును జనసేన సైనికులు తప్పుబడుతున్నారు. రాజకీయ దురుద్ధేశంలో భాగంగానే విశాఖ విమానాశ్రయ ఘటనగా వారు పేర్కొంటున్నారు.

Read More
Thammineni Seetharam: అమరావతే రాజధాని అంటే తరిమికొట్టండి.. స్పీకర్ తమ్మినేని

October 13, 2022

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్న వారిని పొలిమేరల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు.

Read More
Pawan Kalyan: విశాఖ.. పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారు

October 12, 2022

జనసేన అధినేత. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైన్నట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

Read More
Minister Dharmana Prasadarao: మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఎదురైన వింత పరిస్ధితి

October 11, 2022

ఉత్తరాంధ్ర మంత్రులకు 3 రాజధానుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారే గాని ప్రజల్లో మాత్రం దానిపై ఏ మాత్రం స్పందన రావడం లేదు. అలాంటి ఓ వింత పరిస్ధితి మంత్రి ధర్మాన ప్రసాదురావుకు గడప గడప కార్యక్రమంలో చోటుచేసుకొనింది

Read More
Pawan Kalyan: పవన్...విశాఖ పర్యటన వాయిదా వేసుకో...మంత్రి అమర్నాధ్

October 11, 2022

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాధ్ విజ్నప్తి చేశారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్న నేపధ్యంలో మంత్రి అమర్నాధ్ పవన్ ను కోరారు

Read More
Swaroopanandendra Saraswati: రెవిన్యూ శాఖాధికారులు దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు.. స్వరూపానందేంద్ర స్వామి సంచలన ఆరోపణలు

October 8, 2022

రెవిన్యూ అధికారులపై స్వామి స్వరూపానందేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ మాటలన్నారు.

Read More
Amaravathi Farmers: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోండి...తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి

October 6, 2022

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు

Read More
AP Government: వైకాపా దోపిడీపై ఎదురు తిరగాలంటూ మావోయిస్టుల లేఖ

October 3, 2022

మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.

Read More
Vizag: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!

October 1, 2022

విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టల నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.

Read More
MLC Madav: ఏపీలో మాకు తోడు జనసేనే.. ఎమ్మెల్సీ మాధవ్

September 29, 2022

ఏపీలో భాజపాకు తోడుగా ఉండేది జనసేనేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జాప్యానికి అధికార వైకాపా, గత టీడీపీ ప్రభుత్వాలే కారణమంటూ కొత్తగా ఆరోపించారు

Read More
Minister Botsa Satyanarayana: వైకాపా నేతల మాటలపై బొత్స సీరియస్

September 25, 2022

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దూకుడును మరింత పెంచింది. విశాఖపట్నంలో వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యన్నారాయణ వైకాపా నేతలపై సీరియస్ అయ్యారు.

Read More
Anna canteen: విశాఖలో అన్నా క్యాంటిన్ వివాదం

September 16, 2022

పేదలకు అన్నం పెట్టడాన్ని కూడా ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఎన్నో ప్రాంతాల్లో ఎవరో ఒకరు అన్నదానాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఏపీలో కేవలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ పేరుతో అన్నదానం చేస్తే మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు

Read More
Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి నదిని దాటిన యువతి

September 11, 2022

పరీక్ష కోసం ఓ యువతి ప్రాణాలకు తెగించి చేసిన సాహనంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటింది. యువతి సంకల్పానికి ఆమె సోదరులు తోడవడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాడి ఆమె పరీక్షకు బయలుదేరింది.

Read More
Page 1 of 2(27 total items)