
February 25, 2026
suspicious death in visakhapatnam:విశాఖపట్నం నగరంలోని అరిలోవ బాలాజీనగర్లో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. దుర్గ (33) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. లైఫ్ స్టైల్ స్టోర్లో ఉద్యోగం చేస్తున్న దుర్గ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


_1771155774856.jpg&w=2560&q=80)
_1770715875528.png&w=2560&q=80)







