_1767964838825.png)
January 9, 2026
ap-tg: వాహనదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (nhai) అత్యాధునిక శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోల్ వసూళ్ల విధానాన్ని ట్రయల్ రన్గా అమలు చేసింది.
_1767964838825.png)
January 9, 2026
ap-tg: వాహనదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (nhai) అత్యాధునిక శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోల్ వసూళ్ల విధానాన్ని ట్రయల్ రన్గా అమలు చేసింది.

December 30, 2025
director anil ravipudi @ vijayawada kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడికి వేద పండితులు ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు

December 30, 2025
toll free for sankranti 2026: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పనుంది. నేషనల్ హైవేలపై ప్రయాణించేవారికి టోల్ ఖర్చులను తగ్గించే దిశగా ప్రణాళికలు వేస్తోంది

December 29, 2025
national senior badminton championship: విజయవాడలో జరిగిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండు విభాగాల్లో తెలుగు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ షట్లర్ సూర్య చరిష్మ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ ప్లేయర్ కనపురం సాత్విక్ రెడ్డి విజేతలుగా నిలిచారు

December 27, 2025
national senior badminton tournament in vijayawada:విజయవాడలో జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించారు. విజయవాడ వేదికగా జరుగుతున్న యోనెక్స్-సన్రైజ్ 87వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తెలుగు అమ్మాయిలు సూర్య చరిష్మ, రక్షితశ్రీ లు సంచలనాలు సృష్టిస్తున్నారు.
_1765850567821.jpg)
December 16, 2025
jagan will go to court over privatization of medical colleges: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

July 28, 2025
Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల ...

July 28, 2025
Two New Lulu Malls: ఏపీలోని రెండు నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విశాఖ, విజయవాడ నగరాల్లో ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న( ఆదివారం) ఉత్తర్వులు జారీ చేసింది...

July 26, 2025
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ...

July 24, 2025
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల...

July 10, 2025
Shakambari Utsavalu: విజయవాడ ఇంద్రకీలద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో మూడు రోజులుగా శాకంబరీ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. రెండు రోజులపాటు అమ్మవారిని, ఆలయాన్ని ప...

July 9, 2025
Shakambari Utsavalu in Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో రెండో రోజు శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం కాగా.. రేపటి వరకు జరగనున్నాయి....

July 6, 2025
Shakambari Utsavalu Starts from July 8th at Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్...

June 29, 2025
Telangana Bangaru Bonam To Durgamma: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దేవాదాయ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింప...

June 27, 2025
CM Tour In Three Districts: సీఎం చంద్రాబాబు నేడ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొననున్నారు....

June 26, 2025
Varahi Navaratri Celebration Started in Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి వారాహి నవరాత్రులు, ఆషాడ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జులై ...

June 9, 2025
Amaravati: అమరావతి మహిళలను కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి పోలీస...

May 31, 2025
AP: ఏపీలో మరో భారీ స్కాం బయటపడింది. సినిమా యానిమేషన్ పేరుతో సుమారు రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల...

May 24, 2025
Bomb Threat to Vijayawada Railway Station: విజయవాడకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ రావడంతో స్థాని...

May 24, 2025
Vallabhaneni Vamsi Health Update: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను కంకిపాడు ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యపరీక్షల అనంతరం తిరిగి ఆయనను జైలు...

May 24, 2025
3 Killed in Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ...

May 14, 2025
AP CM Chandrababu : ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది ఇండియాలోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడే వస్తున్న ఐటీని సద్విని...

May 14, 2025
12 thousand Crores Loan Deal with Foreign Banks for AP Metro Train Projects: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అడుగు పడింది. మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి పలు విదేశీ బ్యాంకుల, ప్రతిన...

May 3, 2025
Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆల...

April 30, 2025
AP Congress: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా అమరావతి రాజధాని పునఃప్రారంభంతోపాటు పలు ప...
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
