April 17, 2026
summer special trains: వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది.
Read MoreApril 17, 2026
summer special trains: వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది.
Read MoreApril 10, 2026
trains cancelled: విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వే యార్డు ఆధునీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రైళ్ల రాకపోకల్లో వేగాన్ని పెంచడంతోపాటు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
Read MoreApril 10, 2026
another flight from vijayawada international airport to hyderabad: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
Read MoreMarch 24, 2026
vijayawada terror link case: విజయవాడ ఉగ్ర లింకు కేసులో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు మహ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహ్మద్ డానిష్లను విజయవాడ సీఎంఎం కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.
Read MoreMarch 7, 2026
cordon search in vijayawada:విజయవాడ నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. అయితే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
Read MoreMarch 4, 2026
kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.
Read More
February 23, 2026
cm chandrababu review of the rajahmundry kaltipala affair:ఏపీలోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో పలువురు ఆసుపత్రిలో చేరారు. వారిలో నలుగురు మృతి చెందారు. ఆదివారం ఇద్దరు మృతి చెందగా.. ఇవాళ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు విక్రియిస్తుండంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు.
Read More
February 21, 2026
venkayya naidu sensational comments:ఏఐని అదుపుచేసి ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏఐ వస్తే మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనన్న భయం తనకు ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకుండా ఏఐని కట్టడి చెయ్యాలని కోరారు.
Read More_1770276862874.jpg&w=1920&q=80)
February 5, 2026
medical student died in vijayawada:విజయవాడలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో విషాదం చోటుచేసుకుంది. పీజీ ఫైనలియర్ చదువుతున్న వైద్య విద్యార్థిని దీపిక గురువారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Read More_1767964838825.png&w=1920&q=80)
January 9, 2026
ap-tg: వాహనదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (nhai) అత్యాధునిక శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోల్ వసూళ్ల విధానాన్ని ట్రయల్ రన్గా అమలు చేసింది.
Read More
December 30, 2025
director anil ravipudi @ vijayawada kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడికి వేద పండితులు ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు
Read More
December 30, 2025
toll free for sankranti 2026: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పనుంది. నేషనల్ హైవేలపై ప్రయాణించేవారికి టోల్ ఖర్చులను తగ్గించే దిశగా ప్రణాళికలు వేస్తోంది
Read More
December 29, 2025
national senior badminton championship: విజయవాడలో జరిగిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండు విభాగాల్లో తెలుగు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ షట్లర్ సూర్య చరిష్మ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ ప్లేయర్ కనపురం సాత్విక్ రెడ్డి విజేతలుగా నిలిచారు
Read More
December 27, 2025
national senior badminton tournament in vijayawada:విజయవాడలో జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించారు. విజయవాడ వేదికగా జరుగుతున్న యోనెక్స్-సన్రైజ్ 87వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తెలుగు అమ్మాయిలు సూర్య చరిష్మ, రక్షితశ్రీ లు సంచలనాలు సృష్టిస్తున్నారు.
Read More_1765850567821.jpg&w=1920&q=80)
December 16, 2025
jagan will go to court over privatization of medical colleges: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
Read More
July 28, 2025
Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల ...
Read More
July 28, 2025
Two New Lulu Malls: ఏపీలోని రెండు నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విశాఖ, విజయవాడ నగరాల్లో ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న( ఆదివారం) ఉత్తర్వులు జారీ చేసింది...
Read More
July 26, 2025
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ...
Read More
July 24, 2025
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల...
Read More
July 10, 2025
Shakambari Utsavalu: విజయవాడ ఇంద్రకీలద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో మూడు రోజులుగా శాకంబరీ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. రెండు రోజులపాటు అమ్మవారిని, ఆలయాన్ని ప...
Read More
July 9, 2025
Shakambari Utsavalu in Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో రెండో రోజు శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం కాగా.. రేపటి వరకు జరగనున్నాయి....
Read More
July 6, 2025
Shakambari Utsavalu Starts from July 8th at Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్...
Read More
June 29, 2025
Telangana Bangaru Bonam To Durgamma: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దేవాదాయ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింప...
Read More
June 27, 2025
CM Tour In Three Districts: సీఎం చంద్రాబాబు నేడ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొననున్నారు....
Read More
June 26, 2025
Varahi Navaratri Celebration Started in Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి వారాహి నవరాత్రులు, ఆషాడ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జులై ...
Read MoreApril 22, 2026

April 22, 2026
April 22, 2026