April 28, 2026
danger to vande bharat express:దేశంలో అత్యాధునికంగా భావించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పుణే సమీపంలో ప్రమాదానికి గురైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్గా పేర్కొన్న ఈ సెమీ-హైస్పీడ్ రైళ్లు సాధారణంగా అధిక భద్రతతో నడుస్తుంటాయి. అయితే ముంబయి-సోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ పుణే స్టేషన్లోకి ప్రవేశించే సమయంలో డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది.
Read More


_1767701205372.png&w=1920&q=80)

_1765795531895.jpg&w=1920&q=80)


