Home/Tag: Vande Bharat Train
Tag: Vande Bharat Train
Stone attack on Vande Bharat:వందే భారత్‌పై రాళ్ల దాడి.. రైలులోనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Stone attack on Vande Bharat:వందే భారత్‌పై రాళ్ల దాడి.. రైలులోనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

February 20, 2026

stone attack on vande bharat:ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వారణాసి నుంచి మీరట్ వైపు ఢిల్లీ దిశగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22489)పై గురువారం రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో రైలులోనే ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

Read More
Hyderabad:వందేభారత్ ట్రైన్లకు బాంబు బెదిరింపు..
Hyderabad:వందేభారత్ ట్రైన్లకు బాంబు బెదిరింపు..

February 7, 2026

bomb threat to vande bharat trains:భారత్ దేశంలో ఇటీవల కాలంలో ఎయిర్ ఫోర్టులు, రైల్వే స్టేషన్‌లకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా వందే భారత్ ట్రైన్లను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు బెదిరింపు దరఖాస్తు వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. పిభ్రవరి 3న పోస్టు ద్వారా రైల్వే జనరల్ మేనేజర్ (gm) కార్యాలయానికి ఒక లేఖ అందింది.

Read More
Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలు.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ చూశారా?
Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలు.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ చూశారా?

January 6, 2026

vande bharat sleeper train will inaguguratae by pm modi on january 17th: భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ జనవరి 17న వెస్ట్ బెంగాల్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు

Read More
Vande Bharat Sleeper: తొలి వందే భారత్‌ స్లీపర్‌ సరికొత్త రికార్డు
Vande Bharat Sleeper: తొలి వందే భారత్‌ స్లీపర్‌ సరికొత్త రికార్డు

January 1, 2026

vande bharat sleeper: సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం కీలక ప్రకటన చేశారు

Read More
Narasapuram to Chennai Vande Bharat Trains: నరసాపురం- చెన్నై వందే భారత్ రైలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ!
Narasapuram to Chennai Vande Bharat Trains: నరసాపురం- చెన్నై వందే భారత్ రైలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ!

December 15, 2025

narasapuram to chennai vande bharat trains launched by srinivasa verma: ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసాపురం నుంచి ఎంజీఆర్ చెన్నె రైల్వే స్టేషన్‌కు వందేభారత్ రైలు సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. వందేభారత్ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస వర్మ కోరారు

Read More
BJP MLA: చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే.. వందేభారత్‌ రైల్లో ప్రయాణికుడిపై దాడి!
BJP MLA: చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే.. వందేభారత్‌ రైల్లో ప్రయాణికుడిపై దాడి!

June 24, 2025

BJP MLA followers attacked on Passengers in Vande Bharat Train: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందేభార‌త్ రైల్లో ఓ ప్...

Read More
Kashmir to Katra : కశ్మీర్‌ అనుసంధాన్ని చూసి నా హృదయం ఉప్పొంగి పోయింది : ఫరూక్‌ అబ్దుల్లా

June 10, 2025

Farooq Abdullah travels in Vande Bharat train : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌-కట్‌ఢా మార్గంలో ఇటీవల వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా, మంగళవారం ట్రైన్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దు...

Read More