
February 20, 2026
stone attack on vande bharat:ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వారణాసి నుంచి మీరట్ వైపు ఢిల్లీ దిశగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 22489)పై గురువారం రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో రైలులోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
Read More

_1767701205372.png&w=1920&q=80)

_1765795531895.jpg&w=1920&q=80)


