April 19, 2026
man slits twin daughters throats: ఓ తండి తన కవల పిల్లలను గొంతు కోసి హతమార్చాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన కూతుర్లను హత్యచేసినట్లు చెప్పాడు.
Read MoreApril 19, 2026
man slits twin daughters throats: ఓ తండి తన కవల పిల్లలను గొంతు కోసి హతమార్చాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన కూతుర్లను హత్యచేసినట్లు చెప్పాడు.
Read More
April 17, 2026
uttar pradesh:ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఒక చిన్నారి తీపి పదార్థం అంటే ఇష్టం ఉండటం సహజం. కానీ అదే కారణంగా అతడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం అనేది మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటనగా మారింది. పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొనాల్సిన ఒక బాలుడు, ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
Read More
April 14, 2026
young woman dies while doing reels on bike: సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ కొందరు యువత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బైక్పై ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ఓ యువతి మృతిచెందింది.
Read MoreApril 14, 2026
uttar pradesh:ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఒక సంఘటన సమాజాన్ని కుదిపేసింది. పెళ్లి అనే పవిత్రమైన బంధం నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ, ఈ ఘటనలో ఆ విలువలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒక యువకుడు తన జీవిత భాగస్వామిగా భావించి పెళ్లి చేసుకున్న యువతి, మొదటి రాత్రే అతని ముందుంచిన డిమాండ్ అతని జీవితాన్నే కలవరపరిచింది.
Read MoreApril 14, 2026
uttar pradesh: యూపీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను రూ.3 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Read MoreApril 13, 2026
two grooms arrive for one bride: ఒకే వధువును మనువాడేందుకు ఇద్దరు పెళ్లికొడుకులు పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. పెళ్లి ఊరేగింపుగా వచ్చిన ఇద్దరి వరులను చూసి వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Read More
April 13, 2026
noida phase 2 protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని మూడురోజులుగా ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు నిరసన చేపట్టారు. నోయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో శాంతియుతంగా కొనసాగుతున్న ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి.
Read MoreApril 11, 2026
lawyer murder: రౌడీయిజం, గూండాయిజం అంతమైందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ వేదికలపై చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారలేదు.
Read MoreApril 10, 2026
uttar pradesh: ఉత్తర్ప్రదేశ్లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. బృందావన్లోని యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
Read MoreApril 5, 2026
uav crashes into field: మానవరహిత వైమానిక వాహనం (uav)ను పరీక్షించేందుకు ఎగురవేశారు. సాంకేతిక లోపం వల్ల అది పొలంలో కూలిపోయింది. గమనించిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు.
Read MoreMarch 22, 2026
murder in uttar pradesh:ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఆశలతో ప్రారంభమై, అనూహ్యంగా విషాదాంతంగా ముగిసే సంఘటనలు పెరుగుతున్నాయి. అలాంటి దారుణ ఘటనల్లో తాజాగా గురుగ్రామ్లో చోటుచేసుకున్న కాజల్ హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించి, కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్న ఈ జంట జీవితం కేవలం నాలుగు నెలల్లోనే దారుణ ముగింపు చూడటం సమాజాన్ని కుదిపేసింది.
Read More_1771995508167.jpg&w=1920&q=80)
February 25, 2026
yogi adityanath visit to singapore:ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సింగపూర్ పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్కు కీలకమైన పెట్టుబడి, మౌలిక సదుపాయాల భాగస్వామ్యాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ invest up, సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సింగపూర్ సహకార సంస్థ (sce) మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (mou) కుదిరింది.
Read More
February 24, 2026
nagini dances on the highway in uttar pradesh:ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం యువతపై గణనీయంగా పెరిగింది. ఫేమస్ కావాలనే ఆత్రంతో కొందరు యువతి, యువకులు ప్రమాదకర చర్యలకు కూడా పాల్పడుతున్నారు. లైక్స్, ఫాలోవర్లు కోసం జాతీయ రహదారులపై, రద్దీ ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ తమకే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Read More
February 22, 2026
pm modi: యూపీలోని నమో భారత్ రైలు సర్వీస్, మీరట్ మెట్రో రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ క్రమంలో పాల్గొన్నారు.
Read More
February 20, 2026
stone attack on vande bharat:ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వారణాసి నుంచి మీరట్ వైపు ఢిల్లీ దిశగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 22489)పై గురువారం రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో రైలులోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
Read More
February 19, 2026
road accident in uttar pradesh:ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్పాట్లో నలుగురు మృతి చెందారు. మధుర జిల్లా మహావన్ ప్రాంతానికి చెందిన రాహుల్ (23), అమిత్ (22), మోహిత్ (22) వారి మరో స్నేహితుడు కలిసి రాజస్థాన్లోని డీగ్లో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు.
Read More
February 12, 2026
lamborghini crash case: యూపీలోని కాన్పూర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన లంబోర్గిని కారు ప్రమాదం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టుబాకో టైకూన్ కేకే మిశ్రా కొడుకు శివమ్ మిశ్రాను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Read More_1770816405307.png&w=1920&q=80)
February 11, 2026
uttar pradesh: ప్రేమ కోసం ఓ యువతి చేసిన వింత వేషాలు చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరైయా జిల్లా సింగన్పూర్ గ్రామంలో వెలుగుచూసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Read More_1770274324655.jpg&w=1920&q=80)
February 5, 2026
delivery apps:మన దేశంలో డెలివరీ యాప్లు ఎంతగా మన జీవితాల్లో భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం నుంచి పార్శిల్ల వరకు, చిన్న పని అయినా సరే యాప్ ఓపెన్ చేసి బుక్ చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. పోర్టర్ అనే ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా ఓ మహిళ ఒక పార్శిల్ను బుక్ చేసింది. రైడర్ సమయానికి వచ్చి పార్శిల్ తీసుకుని చెప్పిన లొకేషన్కు బయలుదేరాడు. అంతా సాధారణ డెలివరీలాగే అనిపించింది. కానీ అక్కడికి చేరుకున్నాక కథ మలుపు తిరిగింది.
Read More
February 4, 2026
uttar pradesh korean love game: ఈ మధ్య కాలంలో భారత దేశంలో ఆన్లైన్ గేమ్స్కు బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కవగా ఆన్లైన్లో గేమ్స్ ఎక్కవగా ఆడి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుకావడం, ఆరోగ్య సమస్యల వల్ల యువత, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్కు బానిసలై ముగ్గురు బాలికలు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు భవనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారు స్పాట్లోనే మృతి చెందారు
Read More
January 28, 2026
murder in uttar pradesh:ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతిని ఆఫీసుకు పిలిచి మరి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆగ్రా నగరంలో ఆమె శరీర భాగాలను యుమనా నదిలో పడేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read More
January 24, 2026
woman locks lover in box: ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియురాలు తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ప్రియుడు వస్తున్న సమయంలో పొరుగున ఉండే బంధువు అతడిని చూసింది. బంధువైన మహిళ ఇంటి తలుపును కొట్టింది. శబ్ధం రావడంతో ఆందోళన చెందిన ప్రియురాలు ప్రియుడిని ఒక పెట్టెలో దాచి పెట్టి తాళం వేసింది.
Read More
January 23, 2026
google maps: బైక్పై వెళ్తున్న ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్ చూస్తూ బైక్పై వెళ్తున్నాడు. చీకటిలో వెళ్తున్న అతడు.. ఓ బావిలో పడ్డాడు. సాయం కోసం ఆరుస్తున్న అతడిని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించి రక్షించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
Read More_1767237250663.jpg&w=1920&q=80)
January 1, 2026
10 dead in indore water contamination in madhya pradesh:మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం కలకలం రేపుతోంది. భగీరథ్పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అవుతాయి. కానీ డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారు.
Read More
December 28, 2025
cm chandrababu visits ayodhya balaram temple: సీఎం చంద్రబాబు యూపీలోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఉత్తర్ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
Read MoreApril 21, 2026