Home/Tag: Uttar Pradesh
Tag: Uttar Pradesh
Uttar Pradesh: భార్య వివాహేతర సంబంధం.. కవల పిల్లలను హత్య చేసిన భర్త
Uttar Pradesh: భార్య వివాహేతర సంబంధం.. కవల పిల్లలను హత్య చేసిన భర్త

April 19, 2026

man slits twin daughters throats: ఓ తండి తన కవల పిల్లలను గొంతు కోసి హతమార్చాడు. తర్వాత పోలీసులకు ఫోన్‌ చేసి తన కూతుర్లను హత్యచేసినట్లు చెప్పాడు.

Read More
Uttar Pradesh:యూపీలో దారుణం.. రసగుల్లాలు ఎక్కువ తిన్నాడని బాలుడిపై అమానుషం!
Uttar Pradesh:యూపీలో దారుణం.. రసగుల్లాలు ఎక్కువ తిన్నాడని బాలుడిపై అమానుషం!

April 17, 2026

uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఒక చిన్నారి తీపి పదార్థం అంటే ఇష్టం ఉండటం సహజం. కానీ అదే కారణంగా అతడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం అనేది మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటనగా మారింది. పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొనాల్సిన ఒక బాలుడు, ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Read More
Uttar Pradesh: బైక్‌పై రీల్స్‌ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్
Uttar Pradesh: బైక్‌పై రీల్స్‌ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్

April 14, 2026

young woman dies while doing reels on bike: సోషల్ మీడియాలో బాగా ఫేమస్‌ అయ్యేందుకు రీల్స్‌ చేస్తూ కొందరు యువత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బైక్‌పై ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తూ ఓ యువతి మృతిచెందింది.

Read More
Uttar Pradesh:ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాక్.. శోభనం కోసం రూ.90 లక్షలు డిమాండ్.. ఇవ్వకపోతే..?
Uttar Pradesh:ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాక్.. శోభనం కోసం రూ.90 లక్షలు డిమాండ్.. ఇవ్వకపోతే..?

April 14, 2026

uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఒక సంఘటన సమాజాన్ని కుదిపేసింది. పెళ్లి అనే పవిత్రమైన బంధం నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ, ఈ ఘటనలో ఆ విలువలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒక యువకుడు తన జీవిత భాగస్వామిగా భావించి పెళ్లి చేసుకున్న యువతి, మొదటి రాత్రే అతని ముందుంచిన డిమాండ్ అతని జీవితాన్నే కలవరపరిచింది.

Read More
Uttar Pradesh: ఒకే వధువు.. ఇద్దరు పెళ్లి కొడుకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Uttar Pradesh: ఒకే వధువు.. ఇద్దరు పెళ్లి కొడుకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

April 13, 2026

two grooms arrive for one bride: ఒకే వధువును మనువాడేందుకు ఇద్దరు పెళ్లికొడుకులు పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. పెళ్లి ఊరేగింపుగా వచ్చిన ఇద్దరి వరులను చూసి వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు.

Read More
Noida Phase 2 Protest: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కార్లకు నిప్పు
Noida Phase 2 Protest: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కార్లకు నిప్పు

April 13, 2026

noida phase 2 protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని మూడురోజులుగా ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు నిరసన చేపట్టారు. నోయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో శాంతియుతంగా కొనసాగుతున్న ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి.

Read More
Lawyer Murder: పట్టపగలే నడిరోడ్డుపై న్యాయవాది దారుణ హత్య.. వీడియో వైరల్
Lawyer Murder: పట్టపగలే నడిరోడ్డుపై న్యాయవాది దారుణ హత్య.. వీడియో వైరల్

April 11, 2026

lawyer murder: రౌడీయిజం, గూండాయిజం అంతమైందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ వేదికలపై చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారలేదు.

Read More
Uttar Pradesh: యమునా నదిలో పడవ బోల్తా.. 9 మంది మృతి
Uttar Pradesh: యమునా నదిలో పడవ బోల్తా.. 9 మంది మృతి

April 10, 2026

uttar pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. బృందావన్‌లోని యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

Read More
UAV Crashes Into Field: పొలంలో కూలిన యూఏవీ.. తప్పిన ప్రమాదం
UAV Crashes Into Field: పొలంలో కూలిన యూఏవీ.. తప్పిన ప్రమాదం

April 5, 2026

uav crashes into field: మానవరహిత వైమానిక వాహనం (uav)ను పరీక్షించేందుకు ఎగురవేశారు. సాంకేతిక లోపం వల్ల అది పొలంలో కూలిపోయింది. గమనించిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు.

Read More
Murder in Uttar Pradesh:ప్రేమ నుంచి హత్య వరకూ.. అరుణ్-కాజల్ కథలో భయంకర మలుపు
Murder in Uttar Pradesh:ప్రేమ నుంచి హత్య వరకూ.. అరుణ్-కాజల్ కథలో భయంకర మలుపు

March 22, 2026

murder in uttar pradesh:ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఆశలతో ప్రారంభమై, అనూహ్యంగా విషాదాంతంగా ముగిసే సంఘటనలు పెరుగుతున్నాయి. అలాంటి దారుణ ఘటనల్లో తాజాగా గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న కాజల్ హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించి, కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్న ఈ జంట జీవితం కేవలం నాలుగు నెలల్లోనే దారుణ ముగింపు చూడటం సమాజాన్ని కుదిపేసింది.

Read More
Yogi Adityanath:ఆర్థిక వ్యవస్థను పెంచడానికి.. యోగి ఆదిత్యనాథ్ సింగపూర్‌లో కీలక ఒప్పందాలు
Yogi Adityanath:ఆర్థిక వ్యవస్థను పెంచడానికి.. యోగి ఆదిత్యనాథ్ సింగపూర్‌లో కీలక ఒప్పందాలు

February 25, 2026

yogi adityanath visit to singapore:ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సింగపూర్ పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు కీలకమైన పెట్టుబడి, మౌలిక సదుపాయాల భాగస్వామ్యాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ invest up, సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సింగపూర్ సహకార సంస్థ (sce) మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (mou) కుదిరింది.

Read More
Uttar Pradesh:హైవేపై నాగినీ డాన్స్‌లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. యువతులపై కేసు నమోదు
Uttar Pradesh:హైవేపై నాగినీ డాన్స్‌లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. యువతులపై కేసు నమోదు

February 24, 2026

nagini dances on the highway in uttar pradesh:ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం యువతపై గణనీయంగా పెరిగింది. ఫేమస్ కావాలనే ఆత్రంతో కొందరు యువతి, యువకులు ప్రమాదకర చర్యలకు కూడా పాల్పడుతున్నారు. లైక్స్, ఫాలోవర్లు కోసం జాతీయ రహదారులపై, రద్దీ ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ తమకే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Read More
PM Modi: నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi: నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ

February 22, 2026

pm modi: యూపీలోని నమో భారత్ రైలు సర్వీస్, మీరట్ మెట్రో రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ క్రమంలో పాల్గొన్నారు.

Read More
Stone attack on Vande Bharat:వందే భారత్‌పై రాళ్ల దాడి.. రైలులోనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Stone attack on Vande Bharat:వందే భారత్‌పై రాళ్ల దాడి.. రైలులోనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

February 20, 2026

stone attack on vande bharat:ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వారణాసి నుంచి మీరట్ వైపు ఢిల్లీ దిశగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22489)పై గురువారం రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో రైలులోనే ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

Read More
Road accident in Uttar Pradesh:యూపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి
Road accident in Uttar Pradesh:యూపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

February 19, 2026

road accident in uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. మధుర జిల్లా మహావన్ ప్రాంతానికి చెందిన రాహుల్ (23), అమిత్ (22), మోహిత్ (22) వారి మరో స్నేహితుడు కలిసి రాజస్థాన్‌లోని డీగ్‌లో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు.

Read More
Lamborghini crash case: కాన్పూర్‌ కారు ప్రమాదం.. టుబాకో టైకూన్‌ కొడుకు అరెస్టు
Lamborghini crash case: కాన్పూర్‌ కారు ప్రమాదం.. టుబాకో టైకూన్‌ కొడుకు అరెస్టు

February 12, 2026

lamborghini crash case: యూపీలోని కాన్పూర్‌‌లో ఈ నెల 8వ తేదీన జరిగిన లంబోర్గిని కారు ప్రమాదం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టుబాకో టైకూన్‌ కేకే మిశ్రా కొడుకు శివమ్‌ మిశ్రాను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read More
Uttar Pradesh: ప్రియుడితో లేచిపోవాలని యువతి మాస్టర్ ప్లాన్.. బెడ్‌పై పాము కుబుసాన్ని ఉంచి..!
Uttar Pradesh: ప్రియుడితో లేచిపోవాలని యువతి మాస్టర్ ప్లాన్.. బెడ్‌పై పాము కుబుసాన్ని ఉంచి..!

February 11, 2026

uttar pradesh: ప్రేమ కోసం ఓ యువతి చేసిన వింత వేషాలు చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరైయా జిల్లా సింగన్‌పూర్ గ్రామంలో వెలుగుచూసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read More
Viral video:మరీ ఇలా తయార్రేంట్రా..  చెత్తను పారవేయడానికి పోర్టర్ బుక్ చేసిన మహిళ
Viral video:మరీ ఇలా తయార్రేంట్రా.. చెత్తను పారవేయడానికి పోర్టర్ బుక్ చేసిన మహిళ

February 5, 2026

delivery apps:మన దేశంలో డెలివరీ యాప్‌లు ఎంతగా మన జీవితాల్లో భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం నుంచి పార్శిల్‌ల వరకు, చిన్న పని అయినా సరే యాప్ ఓపెన్ చేసి బుక్ చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. పోర్టర్ అనే ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా ఓ మహిళ ఒక పార్శిల్‌ను బుక్ చేసింది. రైడర్ సమయానికి వచ్చి పార్శిల్ తీసుకుని చెప్పిన లొకేషన్‌కు బయలుదేరాడు. అంతా సాధారణ డెలివరీలాగే అనిపించింది. కానీ అక్కడికి చేరుకున్నాక కథ మలుపు తిరిగింది.

Read More
Uttar Pradesh Korean Love Game:యూపీలో విషాదం.. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ముగ్గురు అక్కాచెల్లెళ్ల సూసైడ్!
Uttar Pradesh Korean Love Game:యూపీలో విషాదం.. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ముగ్గురు అక్కాచెల్లెళ్ల సూసైడ్!

February 4, 2026

uttar pradesh korean love game: ఈ మధ్య కాలంలో భారత దేశంలో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కవగా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఎక్కవగా ఆడి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుకావడం, ఆరోగ్య సమస్యల వల్ల యువత, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలై ముగ్గురు బాలికలు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు భవనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారు స్పాట్‌లోనే మృతి చెందారు

Read More
Murder in Uttar Pradesh:పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలిని కిరాతకంగా చంపిన ప్రియుడు
Murder in Uttar Pradesh:పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలిని కిరాతకంగా చంపిన ప్రియుడు

January 28, 2026

murder in uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతిని ఆఫీసుకు పిలిచి మరి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆగ్రా నగరంలో ఆమె శరీర భాగాలను యుమనా నదిలో పడేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
Watch: ప్రియుడిని పెట్టెలో దాచిన మహిళ.. చివరకు ఏమి జరిగిందో తెలుసా..?
Watch: ప్రియుడిని పెట్టెలో దాచిన మహిళ.. చివరకు ఏమి జరిగిందో తెలుసా..?

January 24, 2026

woman locks lover in box: ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియురాలు తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ప్రియుడు వస్తున్న సమయంలో పొరుగున ఉండే బంధువు అతడిని చూసింది. బంధువైన మహిళ ఇంటి తలుపును కొట్టింది. శబ్ధం రావడంతో ఆందోళన చెందిన ప్రియురాలు ప్రియుడిని ఒక పెట్టెలో దాచి పెట్టి తాళం వేసింది.

Read More
Google Maps: గూగుల్‌ మ్యాప్‌ చూస్తూ బైక్‌ ప్రయాణం.. బావిలో పడిన యువకుడు
Google Maps: గూగుల్‌ మ్యాప్‌ చూస్తూ బైక్‌ ప్రయాణం.. బావిలో పడిన యువకుడు

January 23, 2026

google maps: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. గూగుల్‌ మ్యాప్‌ చూస్తూ బైక్‌పై వెళ్తున్నాడు. చీకటిలో వెళ్తున్న అతడు.. ఓ బావిలో పడ్డాడు. సాయం కోసం ఆరుస్తున్న అతడిని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించి రక్షించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.

Read More
Indore water Contamination: మధ్యప్రదేశ్‌లో విషాదం.. కలుషిత నీళ్లు తాగి 10మంది మృతి
Indore water Contamination: మధ్యప్రదేశ్‌లో విషాదం.. కలుషిత నీళ్లు తాగి 10మంది మృతి

January 1, 2026

10 dead in indore water contamination in madhya pradesh:మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే క్లీనె‌స్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్‌లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం కలకలం రేపుతోంది. భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అవుతాయి. కానీ డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారు.

Read More
CM Chandrababu: అయోధ్యలో బాలరాముడి సన్నిధిలో సీఎం చంద్రబాబు
CM Chandrababu: అయోధ్యలో బాలరాముడి సన్నిధిలో సీఎం చంద్రబాబు

December 28, 2025

cm chandrababu visits ayodhya balaram temple: సీఎం చంద్రబాబు యూపీలోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

Read More
Page 1 of 6(147 total items)