Home/Tag: Union Minister Ram Mohan Naidu
Tag: Union Minister Ram Mohan Naidu
Rammohan Naidu:ప్రయాణికులకు భారం పెరగనుందా? కేంద్ర మంత్రి హెచ్చరిక
Rammohan Naidu:ప్రయాణికులకు భారం పెరగనుందా? కేంద్ర మంత్రి హెచ్చరిక

March 22, 2026

rammohan naidu:ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంలో స్పష్టంగా కనిపించవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (atf) ధరలు నిర్ణయించబడతాయి కాబట్టి, తాజా మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Read More
Rammohan Naidu:బేగంపేటలో వింగ్స్ ఇండియా 2026ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి
Rammohan Naidu:బేగంపేటలో వింగ్స్ ఇండియా 2026ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి

January 27, 2026

union minister kinjarapu rammohan naidu:ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్‌గా పేరొందిన “వింగ్స్ ఇండియా 2026” హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై ప్రారంభించనున్నారు.

Read More
PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

January 14, 2026

pm modi attends pongal celebrations: ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్‌ ఇంట్లో జరిగిన పొంగల్‌ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ ప్రజలకు పండుగ శుభాంకాంక్షలు తెలిపిన ప్రధాని గోవులకు పూజ చేసి, అనంతరం పొంగలి వండారు.

Read More
Bhogapuram: భోగాపురంలో ల్యాండ్‌ అయిన తొలి విమానం
Bhogapuram: భోగాపురంలో ల్యాండ్‌ అయిన తొలి విమానం

January 4, 2026

first flight landed in bhogapuram international airport: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్‌ అయింది. వ్యాలిడేషన్‌ (టెస్ట్‌) విమానం ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది.

Read More
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. ట్రయల్‌ రన్‌కు సిద్ధం
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. ట్రయల్‌ రన్‌కు సిద్ధం

January 3, 2026

bhogapuram airport ready for trial run: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏపీ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ ‌పోర్టు ట్రయల్‌ ర‌న్‌గా ఈ నెల 4న మొదటి వాణిజ్య విమానం దిగనుంది.

Read More
Ram Mohan Naidu on Plane Crash: హైలెవల్ కమిటీ ప్రమాదంపై దర్యాప్తు చేస్తుంది: రామ్మోహన్‌ నాయుడు

June 14, 2025

Ram mohan Naidu review on Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘటనను పౌర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విమాన ప్రమాదంపై శనివారం ఆయన ఉన్న...

Read More
Vazianagaram : సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్.. అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్

June 1, 2025

Vazianagaram : సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్ చిక్కుకున్నారు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కూర్మనాథ్ 5రోజుల క్రితం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాడు. గ్యాంగ్‌టక్‌ నుంచి మరో 20 కిల...

Read More