
March 22, 2026
rammohan naidu:ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంలో స్పష్టంగా కనిపించవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (atf) ధరలు నిర్ణయించబడతాయి కాబట్టి, తాజా మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Read More




_1776607318248.jpg&w=1920&q=35)