March 22, 2026
train accident: బంగ్లాదేశ్ (bangladesh)లో ఘోర రైలు ప్రమాదం (train accident) సంభవించింది. కుమిల్లా జిల్లాలోని పడువా బజార్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఢాకా–చట్టోగ్రామ్ ప్రధాన రహదారిపై ట్రాక్లను దాటుతున్న బస్సును ఢాకా వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న ప్రభావంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి, రైలు ఆగేలోపు దాదాపు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు.
Read More









