Home/Tag: Tragedy
Tag: Tragedy
Gas Explosion: గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి.. 12 మంది పరిస్థితి విషమం
Gas Explosion: గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి.. 12 మంది పరిస్థితి విషమం

April 15, 2026

gas explosion: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతిచెందారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవార్ల గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో నిల్వ ఉంచుకున్న రాళ్లు బద్దలు చేసే డిటేనేటర్లు పేలాయి.

Read More
Alluri District Tragedy: సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి
Alluri District Tragedy: సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి

April 9, 2026

alluri district tragedy: అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి సమీపంలో ఉన్న జలపాతం వద్ద నలుగురు యువతులు వెళ్లారు. జలపాతం వద్ద సరదాగా సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడ్డారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది

Read More
Mahabubabad: మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
Mahabubabad: మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

April 9, 2026

mahabubabad tragedy: మహబూబాబాద్ జిల్లాలో షాక్ ఘటన జరిగింది. విందు భోజనం చేస్తుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More
5 died in Godavari River: బాసరలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి..!

June 15, 2025

5 died in Godavari River at Basara: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ కు చెందిన 18 మంది సభ్యుల కుటుంబం అమ్మవారి దర్శనానికి బాసర వచ్చి...

Read More
Tragedy: ముంబైలో దారుణం.. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి

June 9, 2025

Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది...

Read More
Tragedy: తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి

June 8, 2025

AP: తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. ఈ మధ్యే కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకులు గోదావరి స్నానానికి వెళ్లి ఎనిమిది మంది చనిప...

Read More
Swimming: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

June 5, 2025

Three students died: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగంది. వి. కోట మండలం మోట్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సరదాగా ఈత కొట్టేం...

Read More
Andhra Pradesh: ఏలూరు జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు యువకుల మృతి

May 14, 2025

Eluru: ఏపీలో మరో విషాదకర ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఈతకెళ్లి ఐదుగురు బాలురు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాద ఘటన జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట వద్ద చెరువులో మునిగి ముగ్గురు మ...

Read More