April 21, 2026
tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. శ్రీవారి భక్తుల కోసం జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవా కోటాను టీటీడీ మంగళవారం రిలీజ్ చేసింది.
Read MoreApril 21, 2026
tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. శ్రీవారి భక్తుల కోసం జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవా కోటాను టీటీడీ మంగళవారం రిలీజ్ చేసింది.
Read MoreApril 20, 2026
tirumala: తిరుమలలో ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగియనుండటంతో మే నెల ప్రారంభం నుంచి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
Read MoreApril 14, 2026
tirumala:కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. రోజువారీగా వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తుండటంతో, దర్శన ఏర్పాట్లలో సమయానుకూల మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (ttd) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Read MoreApril 12, 2026
tirumala july 2026 booking schedule released: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. జులైకి సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను రిలీజ్ చేయనుంది.
Read MoreApril 12, 2026
tirumala: తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 2025-26లో బాగా పెరిగింది. రెండేళ్లతో పోలిస్తే ఈసారి స్వామివారిని దర్శించుకున్న వారి సంఖ్య 4.57 శాతం పెరిగింది. గతంలో రోజుకు సగటున 70 వేల మంది దర్శనాలు చేసుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 73 వేలకు చేరుకుంది.
Read MoreApril 10, 2026
tirumala vip break darshan cheater arrested:కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న దళారుల ఆటకట్టు కట్టారు పోలీసులు. టీటీడీ (ttd) లోగోను వాడుతూ సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు జారీ చేసి, భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read MoreApril 5, 2026
janhvi kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది.
Read MoreApril 4, 2026
tirumala darshan aadhaar authentication:తిరుమలలో భక్తుల దర్శనాలు, గదుల కేటాయింపు, ఆర్జిత సేవల విషయంలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా దళారుల వ్యవహారం, ఫేక్ ఆధార్ కార్డుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్, నిర్ధారణ వ్యవస్థలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
Read MoreMarch 31, 2026
tirumala:తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ఉచితదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్ననట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8-10 గంటల సమయం పడుతుందని చెప్పారు.
Read MoreMarch 30, 2026
tirumala:తిరుమలలో ఏడుకొండలపై వెలసి భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా పేరుగాంచిన వేంకటేశ్వరుడును దర్శించుకోవడానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. ముఖ్యంగా వారాంతాలు, వరుస సెలవుల సమయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. అయితే సోమవారం మాత్రం భక్తుల రద్దీ కొంత తగ్గినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Read MoreMarch 28, 2026
tirumala: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Read MoreMarch 27, 2026
ttd: శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్లో టీటీడీ మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను టీటీడీ పరిష్కరించింది. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాళంతోపాటు, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్కు రూ.500 కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే ఛాన్స్ కల్పించారు.
Read MoreMarch 21, 2026
tirumala:తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంను శనివారం సందర్శించారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో నారా కుటుంబం పాల్గొంది.
Read MoreMarch 20, 2026
tirumala:తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ సెలవుల ప్రభావంతో దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల రాక అంచనాలకు మించి ఉండటంతో క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు దాటి బయటకు వచ్చి శిలాతోరణం వరకు పొడవుగా సాగుతున్నాయి.
Read MoreMarch 19, 2026
tirumala:ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. వరుసగా సెలవులు రావడంతో ఈ ఐదు రోజుల పాటు రద్దీ మరింత అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Read MoreMarch 18, 2026
tirumala:తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతూ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులకు 10 నుంచి 12 గంటల వరకు నిరీక్షణ తప్పదని అధికారులు తెలిపారు.
Read MoreMarch 16, 2026
tirumala tickets released:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం జూన్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు సంబంధించి టీటీడీ బోర్డు(ttd) కీలక ప్రకటన చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ముఖ్య సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
Read MoreMarch 13, 2026
tirumala laddu issue: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (tirumala laddu issue) విషయంలో నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Read MoreMarch 13, 2026
tirumala crowd of devotees:కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తిరుమల కొండకు తరలి వస్తున్నారు. వీకెండ్ సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.
Read MoreMarch 10, 2026
tirumala:తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతుంది. శుక్రవారం మొదలైన భక్తుల రద్దీ నేటికి కూడా అదేవిధంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. టోకెన్ల లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
Read MoreMarch 7, 2026
tirumala:ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక-ఇంధన రంగాలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (iocl)కు టీటీడీ పాలక మండలి లేఖ రాసినట్లు సమాచారం.
Read More
March 6, 2026
tirumala on madhuri tanuja birthday celebrations:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేకు తీసుకుచ్చి అతిథిగృహంలో కటీంగ్ చేశారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్గా మారింది. ఈ పోస్టుపై టీటీడీ స్పందించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read MoreMarch 5, 2026
tirumala: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న ఉగాది ఆస్థానం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది.
Read More
March 1, 2026
tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఈ నెల 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 1, 2 తేదీల్లో స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది.
Read More
February 28, 2026
geeturoyal tirumala reels controversy: తిరుమలలో మరోసారి నిబంధనలను ఉల్లంఘించారు. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్డులో రీల్స్ చేశారు. రీల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు వివాదానికి దారితీసింది.
Read MoreApril 21, 2026
April 21, 2026
April 21, 2026
