
February 8, 2026
tiger migration in siddipeta:ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి రావడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆహారం, నీటి కొరత కారణంగా వన్యమృగాలు అడవులను విడిచిపెట్టి గ్రామాలు, పట్టణాల వైపు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్రూర మృగాలు పశుసంపదను తీవ్ర నష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో పులి సంచారం పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది.
Read More



