April 19, 2026
kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha)తో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ ఆల్ ఇండియా చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవతో కలిసి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More



_1776059545983.jpg&w=1920&q=80)
_1776050273326.jpg&w=1920&q=80)
_1775722950578.jpg&w=1920&q=80)

_1775142806878.jpg&w=1920&q=80)
_1775129868581.jpg&w=1920&q=80)
_1775119123916.jpg&w=1920&q=80)
_1776607318248.jpg&w=1920&q=35)