Home/Tag: Telangana News
Tag: Telangana News
Kavitha జనగణనలో వారికి ప్రత్యేక కాలమ్ పెట్టాలి.. కవిత డిమాండ్
Kavitha జనగణనలో వారికి ప్రత్యేక కాలమ్ పెట్టాలి.. కవిత డిమాండ్

April 19, 2026

kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha)తో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ ఆల్ ఇండియా చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర భేటీ అయ్యారు. బంజారాహిల్స్‏లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవతో కలిసి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More
Telangana:తెలంగాణకు వర్ష హెచ్చరికలు.. ఎండల మధ్య ఉరుములు, గాలులు
Telangana:తెలంగాణకు వర్ష హెచ్చరికలు.. ఎండల మధ్య ఉరుములు, గాలులు

April 19, 2026

rain alert for telangana:తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశముంది.

Read More
Hyderabad:ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్ ఫ్రీ ట్రావెల్‌కు గ్రీన్ సిగ్నల్
Hyderabad:ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్ ఫ్రీ ట్రావెల్‌కు గ్రీన్ సిగ్నల్

April 19, 2026

free train travel:హైదరాబాద్ నగరవాసులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆమోదంతో ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ వేగవంతమైంది.

Read More
Kamareddy:కామారెడ్డిలో దారుణం.. వివాహేతర సంబంధం కోసం చిన్నారి బలి
Kamareddy:కామారెడ్డిలో దారుణం.. వివాహేతర సంబంధం కోసం చిన్నారి బలి

April 18, 2026

kamareddy:కామారెడ్డి జిల్లా కేంద్రంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఐదేళ్ల చిన్నారిని ప్రాణాలతో బలితీసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read More
Telangana:తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్?
Telangana:తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్?

April 18, 2026

telangana:తెలంగాణలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా సన్నాహాలు ప్రారంభించింది. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, ముందుగా ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Read More
Weather report:45 డిగ్రీలకు ఎగిసే ఉష్ణోగ్రతలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్!
Weather report:45 డిగ్రీలకు ఎగిసే ఉష్ణోగ్రతలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్!

April 16, 2026

weather report:తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతుంది. భానుడు భగ్గుమంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉంది.

Read More
Pocharam Srinivas Reddy: రేవంత్‌ ఇచ్చిన మాట తప్పారు..!
Pocharam Srinivas Reddy: రేవంత్‌ ఇచ్చిన మాట తప్పారు..!

April 13, 2026

pocharam srinivas reddy: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పక్షంలో అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Read More
Road accident in Vikarabad:ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
Road accident in Vikarabad:ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

April 13, 2026

road accident in vikarabad:వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దేముల్ మండల పరిధిలోని తట్టెపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ఘటనపై పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
Weather Report:భానుడి భగ్గుమంటున్నాడు.. రాష్ట్రానికి వాతావరణశాఖ రెడ్ వార్నింగ్
Weather Report:భానుడి భగ్గుమంటున్నాడు.. రాష్ట్రానికి వాతావరణశాఖ రెడ్ వార్నింగ్

April 13, 2026

weather report:తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకీ అధికమవుతుంది. వాతావరణశాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేస్తూ రానున్న ఏడు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read More
Weather Report:తెలంగాణకు హీట్ అలర్ట్.. ఏప్రిల్ 22 వరకు భానుడి భగభగలు
Weather Report:తెలంగాణకు హీట్ అలర్ట్.. ఏప్రిల్ 22 వరకు భానుడి భగభగలు

April 12, 2026

weather report for telangana:తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకీ అధికమవుతుంది. నేటి నుంచి రానున్న 10 రోజుల పాటు తీవ్ర ఎండలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.

Read More
Telangana High Court:వాహనం సీజ్ చేయొద్దు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై హైకోర్టు కీలక తీర్పు
Telangana High Court:వాహనం సీజ్ చేయొద్దు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై హైకోర్టు కీలక తీర్పు

April 11, 2026

telangana high court:తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, మద్యం తాగి వాహనం నడిపిన సందర్భంలో పోలీసులు వాహనాన్ని సీజ్ చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ.. తాజా కేసులో కూడా అదే నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వాహన యజమాని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ వేణుగోపాల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More
Mangli:న్యాయవాదికి ప్రాణహాని బెదిరింపులు.. మంగ్లీ, బృందంపై క్రిమినల్ కేసు!
Mangli:న్యాయవాదికి ప్రాణహాని బెదిరింపులు.. మంగ్లీ, బృందంపై క్రిమినల్ కేసు!

April 11, 2026

case registered against mangli:తెలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యేకమైన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ (సత్యవతి) ప్రస్తుతం ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమెపై, ఆమె సోదరుడు శివపై, అలాగే దర్శకుడు వేణు ఉడుగులపై కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Read More
Maoists: కూంబింగ్ ఒత్తిడి ఫలితం.. కీలక నేతతో సహా మావోయిస్టుల లొంగుబాటు
Maoists: కూంబింగ్ ఒత్తిడి ఫలితం.. కీలక నేతతో సహా మావోయిస్టుల లొంగుబాటు

April 10, 2026

maoists:తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 30 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ అంశంపై పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.

Read More
Palla Rajeshwar Reddy:కేంద్ర పథకం పేరుతో మోసం.. జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష దోచుకున్న కేటుగాళ్లు
Palla Rajeshwar Reddy:కేంద్ర పథకం పేరుతో మోసం.. జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష దోచుకున్న కేటుగాళ్లు

April 9, 2026

palla rajeshwar reddy:జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సైబర్ నేరస్థుడి మోసానికి గురైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ముందుకు వచ్చిన ఆయనను ఒక కేటుగాడు చాకచక్యంగా మోసం చేసి రూ.1 లక్ష దోచుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 5న హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Read More
Hydra: బంజారాలేక్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌
Hydra: బంజారాలేక్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

April 8, 2026

hydra: ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో బుధ‌వారం ప‌ర్య‌టించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 01లోని తాజ్ బంజారా లేక్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లిలోని చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను ప‌రిశీలించారు. తాజ్ బంజారా హోట‌ల్ ముందున్న బంజారా లేక్ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వ్వ‌డ‌మే కాకుండా.. పూర్తిగా క‌లుషిత‌మై దుర్గంధ‌భ‌రితంగా మారింద‌ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‏తో పాటు ప‌రిస‌ర ప్రాంత నివాసితుల ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితిని స‌మీక్షంచారు. క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కూడా ఉన్నారు.

Read More
Prateek Govt School: అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇలా మార్చొచ్చు కదా..!
Prateek Govt School: అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇలా మార్చొచ్చు కదా..!

April 7, 2026

prateek govt school: ప్రభుత్వ విద్య అంటే కేవలం ఉచితం మాత్రమే కాదు, అత్యున్నత ప్రమాణాలకు నిలయం కావాలని నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ మెడల్ స్కూల్ నిరూపిస్తోంది.

Read More
TELANGANA DISTRICT DIVISION : తెలంగాణలో జిల్లాల లొల్లి.. రద్దు చేస్తారా? సరిహద్దులు మారుస్తారా?
TELANGANA DISTRICT DIVISION : తెలంగాణలో జిల్లాల లొల్లి.. రద్దు చేస్తారా? సరిహద్దులు మారుస్తారా?

April 7, 2026

telangana district division: గత కొంతకాలంగా తెలంగాణాలో జిల్లాల రద్దు అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒక వర్గం జిల్లాల సరిహద్దుల్లో మార్పులు జరగాలని చెబుతుంటే మరోపక్క కేసీఆర్ ముద్రను చెరిపేందుకు ఇప్పుడు ఈ జిల్లాల రద్దు టాపిక్ తీసుకొచ్చారని అంటున్నారు.

Read More
Gachibowli Stadium: చైనాను మించేలా గచ్చీబౌలి స్టేడియం!
Gachibowli Stadium: చైనాను మించేలా గచ్చీబౌలి స్టేడియం!

April 6, 2026

gachibowli stadium: హైదరాబాద్‌ క్రీడా ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గచ్చీబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, చైనాలోని క్రీడా వేదికలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read More
Telangana:పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రంలో బీరు, మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయా?
Telangana:పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రంలో బీరు, మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయా?

April 6, 2026

telangana:తెలంగాణలో మద్యం ధరల పెంపు దాదాపు ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలపై పడుతోంది. ముఖ్యంగా నేచురల్ గ్యాస్, ముడి చమురు రవాణా అంతరాయం కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఈ పరిణామాలు మన దేశానికీ చేరి ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడానికి దారితీశాయి. ఇప్పుడు అదే ప్రభావం మద్యం పరిశ్రమపై పడుతూ, ధరల పెంపు అనివార్యంగా మారింది.

Read More
Hyderabad:ఫేస్‌బుక్ 'ఫ్రెండ్' రిక్వెస్ట్ కొంపముంచింది.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.2.36 కోట్ల టోకరా!
Hyderabad:ఫేస్‌బుక్ 'ఫ్రెండ్' రిక్వెస్ట్ కొంపముంచింది.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.2.36 కోట్ల టోకరా!

April 6, 2026

hyderabad:సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, సైబర్ నేరగాళ్ల మాయమాటలకు బలైపోయాడు. అందమైన మహిళ పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయడమే అతను చేసిన అతిపెద్ద తప్పయింది. ఫేస్‌బుక్ స్టోర్ ట్రేడింగ్ పేరుతో కేవలం మూడున్నర నెలల వ్యవధిలో ఏకంగా రూ.2.36 కోట్లను కోల్పోయాడు. హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన వీరభద్రరావు అనే టెకీ ఈ భారీ మోసానికి గురై, చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

Read More
Hyderabad:ప్రేమ పేరుతో పెళ్లి… ఫస్ట్ నైట్ రాక్షసకాండ! హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Hyderabad:ప్రేమ పేరుతో పెళ్లి… ఫస్ట్ నైట్ రాక్షసకాండ! హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

April 5, 2026

hyderabad:హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి–పంజాగుట్ట ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకున్న భార్యపై అమానుషంగా ప్రవర్తించిన ఒక వ్యక్తి క్రూరత్వం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
Peddapalli:పోలీస్ మామలు" అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో గ్రూప్ వీడిన సభ్యులు
Peddapalli:పోలీస్ మామలు" అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో గ్రూప్ వీడిన సభ్యులు

April 4, 2026

peddapalli:పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో యువకులు వేసిన ప్లాన్ ఎలా బూమరాంగ్ అయిందో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన స్పష్టంగా చూపించింది. “పోలీస్ మామలు” పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టుల సమాచారం పరస్పరం షేర్ చేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Read More
Hanumakonda: సబ్ రిజిస్ట్రార్ల 'లంచావతారం' బట్టబయలు.. ఏసీబీ మెరుపు దాడుల్లో బయటపడ్డ అక్రమాలు!
Hanumakonda: సబ్ రిజిస్ట్రార్ల 'లంచావతారం' బట్టబయలు.. ఏసీబీ మెరుపు దాడుల్లో బయటపడ్డ అక్రమాలు!

April 2, 2026

hanumakonda హనుమకొండ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ల అరాచకాలు తారస్థాయికి చేరాయి. ప్రజల నుండి భారీగా లంచాలు డిమాండ్ చేస్తూ, డబ్బులు ఇవ్వని వారి డాక్యుమెంట్లను పెండింగ్‌లో పెట్టి వేధిస్తున్న ఇద్దరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల బాగోతాన్ని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More
Theatres: తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శనలు
Theatres: తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శనలు

April 2, 2026

theatres: తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్టీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ విధానంలోనే తెలంగాణ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అద్దె (rental) విధానానికి స్వస్తి పలికి, పర్సంటేజీ (percentage) పద్ధతిలోకి మారాలని హైదరాబాద్‌లోని 23 ప్రధాన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని 23 ప్రీమియం సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏప్రిల్ 3, 2026 నుండి కేవలం పర్సంటేజీ ప్రాతిపదికన మాత్రమే సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read More
CM Revanth Reddy: రాష్ట్రమంతటా గ్రామ సభలు.. సీఎం కీలక సందేశం
CM Revanth Reddy: రాష్ట్రమంతటా గ్రామ సభలు.. సీఎం కీలక సందేశం

April 2, 2026

cm revanth reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy) ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. గత పాలకుల ఆర్థిక లోపాలను సరిదిద్దుతూ, సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. తాము పాలకులుగా కాకుండా, ప్రజల సేవకులుగా పనిచేస్తున్నామని ఆయన (cm revanth reddy) ఉద్ఘాటించారు.

Read More
Page 1 of 49(1212 total items)