
March 5, 2026
hyderabad:తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. శాసనసభ వ్యవహారాలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వారిద్దరూ నామినేషన్లు వేశారు.






_1772375580297.jpg&w=2560&q=80)





_1772180482345.jpg&w=2560&q=80)
_1772173883939.jpg&w=2560&q=80)







