March 15, 2026
tg: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం 11:45 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మరో ప్రత్యేకత ఉంది, తెలంగాణ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Read MoreMarch 15, 2026
tg: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం 11:45 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మరో ప్రత్యేకత ఉంది, తెలంగాణ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Read More_1773579055588.jpg&w=1920&q=80)
March 15, 2026
tg: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి డ్రగ్స్ అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన పార్టీ ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుపానును సృష్టించగా, ఈ వ్యవహారం ఇప్పుడు ప్రత్యక్ష సవాళ్లకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాను ఏ రకమైన డ్రగ్స్ పరీక్షకైనా సిద్ధమని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Read More_1773502143534.jpg&w=1920&q=80)
March 14, 2026
ktr: తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసింది. మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని విమర్శిస్తూ, "మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె" అన్న సామెతను ఆయన గుర్తు చేశారు.
Read MoreMarch 14, 2026
tg: భాగ్యనగరం తూర్పు దిశగా సరికొత్త అభివృద్ధి శకం ఆరంభం కాబోతోంది. హయత్ నగర్, ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తూ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తరిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
Read MoreMarch 14, 2026
tg: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా, నిబద్ధత గల రాజకీయవేత్తగా పేరున్న తాటిపర్తి జీవన్ రెడ్డి ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల నియోజకవర్గానికి పర్యాయపదంగా మారిన ఆయన, కాంగ్రెస్ పార్టీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read MoreMarch 14, 2026
sanjay cart to anjanna temple:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కరీంనగర్లో భారీ పాదయాత్ర చేపట్టారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read MoreMarch 14, 2026
murder in sangareddy:సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో జంట హత్యలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు వాచ్మెన్గా పనిచేస్తున్న దంపతులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి రావడంతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Read MoreMarch 13, 2026
tg: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ సమ్మె సెగలు రాజుకుంటున్నాయి. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఏకైక అజెండాతో కార్మిక సంఘాల జేఏసీ సమరశంఖం పూరించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమైన నేతలు, గురువారం హైదరాబాద్లోని బస్ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
Read More
March 13, 2026
tg: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మూసీ నది ప్రక్షాళన అంశం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ తన గళాన్ని మరింత పెంచింది. మూసీ నదిని శుద్ధి చేయాలన్న సంకల్పం మంచిదే అయినప్పటికీ, ఆ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను నేలమట్టం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు స్పష్టం చేశారు.
Read MoreMarch 13, 2026
bus accident in nizamabad:ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు అధికమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో మృతి చెందగా.. పలువురు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read More
March 12, 2026
bandi sanjay sensational comments:తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన సిఫార్సులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః’ అంటూ మన సంస్కృతి గురువులకు అపార గౌరవం ఇవ్వాలని నేర్పుతుండగా, విద్యా కమిషన్ తెలంగాణ ఉపాధ్యాయ సమాజాన్ని అవమానించే సిఫార్సులు చేసిందని ఆయన ఆరోపించారు.
Read More
March 11, 2026
speaker prasad kumar:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు.
Read MoreMarch 11, 2026
kavita sensational comments:తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని జనజాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టంగా ప్రకటించారు. అవసరమైతే నా తండ్రి కేసీఆర్నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానని వ్యాఖ్యానిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
Read MoreMarch 10, 2026
tg: నేలతల్లిని నమ్ముకుని, లోకానికి అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని పథకాలు ప్రకటించినా సగటు రైతు జీవితంలో వెలుగులు మాత్రం నిండటం లేదు. గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గమనిస్తే, రైతు అప్పుల భారం పీకల లోతుకు చేరిందని స్పష్టమవుతోంది.
Read MoreMarch 10, 2026
viral news:ఇంట్లో శుభకార్యం అంటే ఒకప్పుడు బంధుమిత్రులతో కళకళలాడేది. ఎవరైనా వస్తే “అతిథి దేవోభవా” అని గౌరవంగా ఆహ్వానించి భోజనం పెట్టడం మన సంస్కృతి. అయితే కాలం మారడంతో పాటు మనుషుల ఆలోచన విధానం కూడా చాలా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ ముందు పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బోర్డులో “పిలవని పేరంటానికి వస్తే సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా రాసి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Read MoreMarch 10, 2026
south central railway special trains:రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగల సమయాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రెండు ముఖ్యమైన రూట్లలో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read MoreMarch 10, 2026
telangana weather update:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించే వార్త అందింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు.
Read MoreMarch 9, 2026
tg: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎంపీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే, అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు.
Read More_1773062818942.jpg&w=1920&q=80)
March 9, 2026
ktr: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రైతుబంధు' నిధులను నిలిపివేసి, ఆ సొమ్మును 'రాహుల్ బంధు' పేరుతో ఏటా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఢిల్లీకి పంపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Read More
March 9, 2026
tg: మియాపూర్ ప్రాంతంలో జరిగిన ఒక ఊహించని ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చదువు చెప్పి పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఒక స్కూల్ ప్రిన్సిపాల్, తన పరిధి దాటి ప్రవర్తించడం అందరినీ షాక్కి గురిచేస్తోంది.
Read MoreMarch 8, 2026
cm revanth reddy key announcements:హైదరాబాద్ను పూర్తిగా కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. నగరంలో ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read MoreMarch 7, 2026
maoists:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. 126 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం.
Read More_1772850984721.jpg&w=1920&q=80)
March 7, 2026
telangana weather update:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More
March 6, 2026
upsc civils final results 2026: దేశంలోనే అత్యున్నతమైన సర్వీసుగా భావించే సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు వెలువడటంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన అభ్యర్థులు తమ కలలను నిజం చేసుకున్నారు.
Read More_1772804978434.jpg&w=1920&q=80)
March 6, 2026
harish rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు 800 రోజుల పాలన పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రగతి ప్రణాళికలు గుర్తుకు రావడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.
Read MoreMarch 16, 2026
March 16, 2026
March 16, 2026
March 16, 2026