
January 25, 2026
vanga madhusudhan reddy: తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






_1769499150556.jpg)



_1769497637220.jpg)