
February 4, 2026
speaker gaddam prasad kumar:తెలంగాణలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయంపు కేసును ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు.
Read More

_1769427581047.png&w=1920&q=80)
_1768810674813.jpg&w=1920&q=80)


