
June 12, 2025
Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ స్పందించింది. మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడి...

June 12, 2025
Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ స్పందించింది. మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడి...

October 10, 2024
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ...

September 6, 2023
టాటా గ్రూప్ ప్రముఖ స్నాక్ ఫుడ్ మేకర్ హల్దీరామ్ లో 51% వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. అయితే వారు కోరిన $10 బిలియన్ల వాల్యుయేషన్ చాలా ఎక్కువగా భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ఒప్పందం విజయవంతంగా ముగిస్తే టాటా గ్రూప్ నేరుగా పెప్సీ మరియు బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ రిటైల్తో పోటీపడుతుంది.

July 19, 2023
జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.

March 17, 2023
టాటా గ్రూప్ గత ఏడాది ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంస్థను లాభాల్లోకి తీసుకుచ్చేందుకు పలు చర్యలు ప్రారంభించింది.

March 10, 2023
2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను పబ్లిక్ ఇష్యూకు తెచ్చింది టాటా గ్రూప్. అనంతరం 18 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా టెక్నాలజీస్

February 24, 2023
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.

February 11, 2023
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

December 28, 2022
Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. వ్యాపారాల కంటే కూడా దాన గుణంతోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సామాన్య జీవితం గడుపుతు...

November 24, 2022
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.

November 3, 2022
ఎయిర్ఏషియా ఏవియేషన్ గ్రూప్ లిమిటెడ్ , ఎయిర్లైన్స్ యొక్క ఇండియా కార్యకలాపాలలో తన మిగిలిన వాటాను టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు సుమారు $19 మిలియన్లకు విక్రయించినట్లు బుధవారం తెలియజేసింది.

November 1, 2022
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్పూర్లోని టాటా మెయిన్ హాస్పిటల్లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

September 14, 2022
ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

September 9, 2022
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు

September 5, 2022
పల్లోంజీ షాపూర్ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

September 5, 2022
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్ఘడ్ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు.
December 5, 2025

December 5, 2025
_1764930337085.jpg)
December 5, 2025

December 5, 2025
