March 7, 2026
super six schemes: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీవీకే చీఫ్ వరాలు కురిపించారు.
Read MoreMarch 7, 2026
super six schemes: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీవీకే చీఫ్ వరాలు కురిపించారు.
Read MoreMarch 5, 2026
assembly elections in tamil nadu:తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశలోకి ప్రవేశించాయి. గతంలో ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా రెండు పెద్ద పార్టీలైన డీఎంకే, aiadmk చుట్టూనే తిరిగేవి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం తమిళ ఓటర్ల ప్రత్యేకతగా మారింది.చరిత్రను బట్టి చూస్తే ఈసారి అన్నాడీఎంకేకు అవకాశం రావాలి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు
Read More
March 5, 2026
varalaxmi sarathkumar:విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా ‘సరస్వతి’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా గురించి మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితం, టీమ్తో ఉన్న అనుబంధం, అలాగే రాజకీయాల్లోకి ఎంట్రీపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read More
February 22, 2026
terror gang arrested in tamil nadu:దేశంలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను దేశ రాజధాని పోలీసులు పట్టుకున్నారు. ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను తమిళనాడులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More
February 20, 2026
cm mk stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకేతో సీపీఐ,సీపీఎం వంటి వామపక్షాలతో పాటు పదికి పైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి.
Read More
January 25, 2026
road accident in tamil nadu: భారత దేశంలో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఇవాళ తమిళనాడులోని మధురై జిల్లా మేలూర్లో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Read More
January 20, 2026
tamil nadu governor rn ravi walked out of the assembly: తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో తొలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది.
Read More
January 20, 2026
sabarimala gold theft case: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆ ఘటనతో లింకున్న మనీలాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ద్వారా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది.
Read More
December 20, 2025
sons use snake to murder father for ₹ 3 crors insurance: బీమా డబ్బుల కోసం ఇద్దరు అన్నదమ్ములు తన సొంత తండ్రినే పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులో జరిగింది. దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రాగా, అసలు విషయం బయటపడింది.
Read More
July 30, 2025
Kushboo Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్కు బీజేపీలో ముఖ్యమైన పదవి దక్కింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో ...
Read More
July 25, 2025
Actor Kamal Haasan Swearing in as a Rajya Sabha MP: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్లో తమిళ భాషలో ప్రమాణం చేశార...
Read More
July 21, 2025
Tamil Nadu CM Stalin admitted in hospital: తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు వెంటనే ఆయనను చెనైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉద...
Read More
July 8, 2025
Train Rams into School Bus in Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలో చెమ్మన్ గుప్పం వద్ద మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గుర...
Read More
June 22, 2025
AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురై చేరుకున్నారు. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లారు. మురుగన్ సదస్సుకు లక్షలాది మంది సుబ్రమణ్య స్వామి భక...
Read MoreMay 30, 2025
Hero Vijay : కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ విద్యార్థులకు సూచించారు. కులం, మంతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని ఆయన కోరారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్క...
Read MoreMay 21, 2025
National Education Policy : జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని ఎంకే.స్టాలిన్ సర్కారు ముందు నుంచి ...
Read MoreApril 29, 2025
Tamil Nadu: సాధారణంగా జనం పోలీస్ స్టేషన్కు తమ సమస్యలపై వెళ్లడం అందరికి తెలిసిందే.. అప్పుడప్పుడు పట్టుబడిన పందెం కోళ్లను కూడా పోలీస్ స్టేషన్లలో చూస్తుంటాం. కాని ఓ పోలీస్ స్టేషన్కు మాత్రం ఏకంగా చిర...
Read MoreApril 11, 2025
Khushbu Fires on Tamil Nadu Incident: తమిళనాడులో ఓ విద్యార్థిని పట్ల అవమానీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి పేరిట ఆ విద్యార్థినిని తరగతి బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోష...
Read MoreApril 6, 2025
MK Stalin : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్...
Read MoreMarch 24, 2025
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై ...
Read MoreMarch 13, 2025
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబ...
Read MoreFebruary 14, 2025
Pawan Kalyan visits TamilNadu temples: దక్షిణ భారత తీర్థయాత్రలో ఉన్న జనసేనాని గురువారం తమిళనాడులోని స్వామిమలై, కుంభకోణం, తిరుచెందూరు క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్తో కలిసి గురువార...
Read MoreJanuary 15, 2025
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధ...
Read MoreJuly 6, 2024
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Read MoreMay 1, 2024
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు సేలం జిల్లాలోని యార్కాడ్లో లోయలో పడి ఐదుగురు చనిపోయారని బుధవారం అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు సేలం నుంచి 56 మంది ప్రయాణికులతో బయలు దేరింది.
Read More