
January 17, 2026
brs peaceful rally in secunderabad:సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. సికింద్రబాద్ను మున్సిపల్ కార్పొరేషణ్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఇవాళ సికింద్రబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.








