
February 15, 2026
maha shivaratri: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

February 15, 2026
maha shivaratri: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
_1770948975825.jpg&w=2560&q=80)
February 13, 2026
srisailam: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇందులో భాగంగా దేవస్థానం భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 13 నుంచి 16 వరకు టోల్గేట్ల వద్ద రుసుం మినహాయింపు ఇచ్చారు.

February 10, 2026
srisailam: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించడంలో ఆలయ యంత్రాంగం వైఫల్యం చెందడం తీవ్ర గందరగోళానికి దారితీసింది.

February 7, 2026
maha shivaratri brahmotsavam 2026: శ్రీశైలం క్షేత్రం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీశైలంలో రేపటి నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం సిబ్బంది పూర్తి చేసింది.

December 20, 2025
reels banned in srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానంలో అసాంఘిక కార్యకలాపాలపై ఆలయ ఈవో శ్రీనివాస్ రావు ఆంక్షలు విధించారు. దేవస్థానంలో బోధనలు, రీల్స్ చేయడంపై దేవస్థానం కఠిన ఆంక్షలు విధించింది. దేవాలయంలో ఇలాంటివి చేయడం నేరమని.. అలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవి ఆలయ ఈవో శ్రీనివాస్ రావు హెచ్చరించారు.

August 4, 2025
Chief Justice Visit Srisailam temple: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ దంపతులు సందర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అర్చక...

July 24, 2025
Devotees: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్ణాటక,...

July 14, 2025
Break for Srisailam Sparsha Darshanam from July 15th to 18th: శ్రీశైలం మల్లన్న భక్తులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్టు ఈఓ ఎం. శ...

July 10, 2025
Shakambari Utsavalu: విజయవాడ ఇంద్రకీలద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో మూడు రోజులుగా శాకంబరీ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. రెండు రోజులపాటు అమ్మవారిని, ఆలయాన్ని ప...

July 2, 2025
Sparsha Darshanam In Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉచిత స్పర్శదర్శనాలను నిన్నటి నుంచి దేవస్థానం ప్రారంభించింది. ఆలయ అధికారుల ప...

June 23, 2025
Bullets found at srisailam temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో బాంబులు, బుల్లెట్ల దృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలే సెన్సిటివ్ ఏరియా, అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో...శ్రీ...

May 3, 2025
Srisailam: శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకకళ్యాణార్థం ఆదిదంపతుల స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామునే శ్రీమల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్...

April 29, 2025
Hundi collection: నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలమల్లన్న ఆలయ హుండీ లెక్కింపును అధికారులు నిర్వహించారు. ప్రధానమైన శ్రీశైల మలన్న ఆలయం, భ్రమరాంబ అమ్మవారు, పరిసర ఆలయాల నుంచి హుండీలను తీసుకువచ్...

March 15, 2025
Srisailam Temple : శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం ...