
February 25, 2026
cm chandrababu review:ప్రజారోగ్యానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై అమరావతిలో సీఎం సమీక్ష నిర్వహించారు.



_1768231009769.png&w=2560&q=80)
_1768208563083.png&w=2560&q=80)

_1772521935845.jpg&w=2560&q=75)


