March 12, 2026
supreme court: పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీం డిస్పోజ్ చేసింది.
Read MoreMarch 12, 2026
supreme court: పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీం డిస్పోజ్ చేసింది.
Read More
March 11, 2026
speaker prasad kumar:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు.
Read More
January 30, 2026
speaker inquiry on disqualification petitions of mlas:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టారు. అలాగే కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన ఇతర అనర్హత పిటిషన్లపైనా విచారణ కొనసాగుతోంది.
Read More
July 31, 2025
Telangana Speaker Prasad Kumar: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తనకు 3 నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చ...
Read MoreMarch 17, 2026
_1773746539572.jpg&w=1920&q=75)
March 17, 2026