
March 12, 2026
shahid afridi:పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇటీవల 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్కు సంబంధించిన ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ఆ మ్యాచ్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన పోటీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మొహాలీలో జరిగిన ఆ మ్యాచ్లో ప్రేక్షకుల ఉత్సాహం తన జట్టుపై ఎలా ప్రభావం చూపిందో అఫ్రిది వివరించాడు.
Read More

_1773292741955.jpg&w=1920&q=75)