March 2, 2026
prime minister modi:అమెరికా–ఇరాన్ వివాదం తీవ్రరూపం దాల్చి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ నాయకులతో ఫోన్లో మాట్లాడి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరాన్పై జరిగిన దాడులు, తదనంతరం జరిగిన ప్రతిదాడుల నేపథ్యంలో ప్రాంతీయ శాంతి, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దాడులను ఆయన ఖండించారు.


