_1773913681256.jpg&w=1920&q=80)
CM Revanth Reddy: తొందరలోనే పరిష్కారం.. సీఎం కీలక ప్రకటన
March 19, 2026
cm revanth reddy: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి పాల్గొన్నారు. అనంతరం శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Read More
_1773925043761.jpg&w=1920&q=75)


_1773919553452.jpg&w=1920&q=75)
_1773919168513.jpg&w=1920&q=75)