bcci: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (bcci) షాక్ ఇచ్చింది. 2025-26 సీజన్ కోసం వార్షిక ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. ముఖ్యంగా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు పెద్ద షాక్ తగిలింది.
rohit sharma, virat kohli in grade b: వార్షిక కాంట్రాక్టుల లిస్టులో 2025-26 ఏడాదికి బీసీసీఐ మార్పులు చేసినట్లు సమాచారం. టీమ్ఇండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని a+ నుంచి గ్రేడ్ బీలోకి మార్చినట్లు తెలుస్తోంది.
rohit sharma says t20 world cup will be challenging: టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
padma shri award to rohit sharma:కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. టీం ఇండియా మాజీ కెప్టెన్, హిట్మెన్ రోహిత్ శర్మకు అరుదైన దక్కింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోహిత్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
woman rushes to rohit sharma begging for help: భారత క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇందౌర్లో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు రోహిత్ వెళ్తున్నాడు.
cricket players records:సినీయర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ వయసులోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గదిలేదు అంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తాజా సెంచరీతో వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు.
india-new zealand1st odi match: భారత్, న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ తొలి వన్డే మ్యాచ్ వడోదరలో జరగనుంది. ఈ మ్యాచ్లో హిట్ మెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీలు ఆడనున్నారు. వారి ఇద్దరి ఆటను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇండియాలోనే మ్యాచ్ జరుగుతోంది కాబట్టి, మధ్యాహ్నం 1:30నిమషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ind vs nz: న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే మ్యాచులపై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరగనున్న మొదటి భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కోసం టీడిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోట్లీ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు.
hitman rohit sharma: 2023 నవంబర్ 19లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని భారత్ క్రికెట్ అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రోజు భారత క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిల్చిన రోజుగా చెప్పవచ్చు. వరల్డ్ కప్లో భారత్ అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో భారతీయుల కలలు, ఆశలు గాలిలో కలిసిపోయాయి. ఆ సమయంలో ఇండియా ప్లేయర్స్ అందరూ తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
bcci's key decision on vijay hazare trophy: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీం ఇండియా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పకుండా పాల్గొనాలని సూచించింది. ఇండియన్ సీనియర్ ప్లేయర్లు కింగ్ విరాట్ కోహ్లీ, హిట్మెన్ రోహిత్ శర్మతో సహా ఇతర ఆటగాళ్లు అందరూ కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. దేశవాళీ క్రికెట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం అవుతుంది.
bcci pay cuts for kohli and rohit: వివిధ కేటగిరీల్లోని ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా జీతాలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్లస్ జాబితాలో ఉన్న ప్లేయర్లకు అత్యధికంగా 7 కోట్ల జీతం ఇస్తారు. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ప్లేయర్ల జాబితాను ఏప్రిల్ 2025లో విడుదల చేస్తారు
BCCI not in hurry to take call on Kohli-Rohit future: టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ప్ర...
Virat Kohli, Rohit Sharma Not Part Of ODI World Cup Plans, Can Play On One Condition: ఇండియన్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు, ఆ తర్వాత టెస...
BCCI: టీమిండియా క్రికెట్ లో భారీ మార్పులు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోందని సమాచారం. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్ మన్ గిల్ ను త్వరలోనే వన్డే టీమ్ కు కూడా కెప్టెన్ గా నియమించే అవకాశం ఉ...
Cricket: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేసిన సేవలకు ముంబై క్రికెట్ అసోసియేషన్ తగిన విధంగా సత్కారం చేసింది. వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు రో...
Maharashtra CM Devendra Fadnavis : ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఇంటికి రోహిత్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతడని సీఎం సన్మానించారు....
Rohit Sharma and Viral will not Play for World Cup 2027: టెస్ట్ క్రికెట్ కు వరుసగా రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సునీల్ గవాస్కర్. రానున్న 2027ప్రపంచకప్ లో...
Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే వన్డే...
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ కు దిగింది...
Rohit Sharma Breaks Silence On ODI Retirement: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడిCయంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్ల నష్టా...
Rohit Sharma says sorry to Axar Patel whille dropped catch: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్లోనే బంగ్లాదేశ్పై విజయం సాధించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. ఆరంభంలోనే ...
Rohit Sharma sets record highest runs in ODI cricket history: ఇంగ్లాండ్తో టీమిండియాతో రెండో వన్డేలో తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లో 304 పరుగులు చేసింది. ...