_1764863146693.jpg)
December 4, 2025
ap:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేటలో కంటైనర్ను కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో స్పాట్లో నలుగురు స్పాట్లోనే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



















_1764933132907.jpg)
