
Chandrababu:ఏపీలో ఇంధన కష్టాలు.. రంగంలోకి దిగిన సీఎం
April 25, 2026
chandrababu review meeting:ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమై, అనేక చోట్ల బంకులు మూతపడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రజలు ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడటం, రవాణా వ్యవస్థపై ప్రభావం పడటాన్ని గమనించిన ఆయన, వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అధికారుల అడిగి తెలుసుకున్నారు.
Read More
