
August 2, 2025
Ex. MP Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు స్పెషల్ కోర్టు ఇవాళ జీవిత ఖైదు విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా ...

August 2, 2025
Ex. MP Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు స్పెషల్ కోర్టు ఇవాళ జీవిత ఖైదు విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా ...

January 27, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ , రిపబ్లికన్పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్కు గట్టి షాక్ తగిలింది.ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసు లో న్యూయార్క్లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

November 11, 2023
మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్ధినిలపై కామ వాంఛ తీర్చుకోవడం కోసం దారుణాలకు ఒడిగట్టడం చూస్తున్నాం.

November 8, 2023
సభ్య సమాజం సైతం తలదించుకునే ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతుండడం శోచనీయం. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు.. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మతి స్థిమితం సరిగ్గా లేని దళిత యువతిపై ఆరుగురు అత్యాచారం చేసిన గర్భవతిని చేశారు.

October 18, 2023
ఏపీలో కొంతమంది వాలంటీర్ల ఘాతుకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలపై జనసేన అధినేత ప్రశ్నించడంతో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అదే క్రమంలో బంగారం కోసం ఓ వాలంటీర్ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన,

October 17, 2023
మన దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.

July 22, 2023
మహిళలకు, బాలికలకు బయటి వారి నుంచే కాదు.. కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్షణ దొరకడం కష్టం అయ్యింది. ఈ తరహా ఘటనల గురించి వార్తలు రాస్తూనే ఉంటున్నాం.. చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు కానీ ఈ ఘటనలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. రాను రాను ఆడపిల్లని కనాలంటేనే భయపడాలేమో అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి.

July 22, 2023
భోజ్ పురి చిత్ర పరిశ్రమలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. హర్యానా లోని గురుగ్రామ్లో భోజ్పురి నటికి ఇంటర్వ్యూ అని.. సినిమాలో పాత్ర ఇప్పిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసిన దారుణం ఇప్పుడు బయట పడింది. ఈ విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజ్ పురిలో ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న ఓ

July 19, 2023
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.

July 5, 2023
అస్సాంలోని గువాహటిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. మాటలు రాని ఓ మూగ తల్లి, ఆమె కుమార్తెపై 8 మంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం నిందితులు బాధితుల ప్రైవేటు భాగాలపై కారంపొడి జల్లి పరారయ్యారు. మే 17న ఈ ఘటన జరగ్గా ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

June 20, 2023
బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అంతం లేకుండా పోతుంది. వయస్సుతో కూడా సంబంధం లేకుండా వారిపై దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఎవర్ని నమ్మాలో కూడా తెలియని అగమ్యగోచరమైన పరిస్థితుల్లోకి బాలికలు, యువతులు, మహిళలు వెళ్తున్నారని అనడంలో సందేహం లేదు.

January 9, 2023
Odisha High court: ఓ కేసులో ఒరిస్సా హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కి...

October 14, 2022
రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగిపోతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగింది.

September 24, 2022
దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

July 10, 2022
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.
December 5, 2025
_1764952418881.jpg)
December 5, 2025

December 5, 2025
_1764950526311.jpg)
December 5, 2025
