_1767843901618.jpg)
January 8, 2026
four students died when their car hit tree: రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
_1767843901618.jpg)
January 8, 2026
four students died when their car hit tree: రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
_1765709846992.jpg)
December 14, 2025
telangana panchayat elections 2025 : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు పడిఉన్న వృద్ధుడిని లేపి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధరించారు. వృద్ధుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

June 11, 2025
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉం...
January 9, 2026
_1767973930419.png)
January 9, 2026
_1767968869633.png)