_1770558639488.jpg)
CM Chandrababu: హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత.. బాధ్యులపై చర్యలకు సీఎం ఆదేశం
February 8, 2026
cm chandrababu: పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేశారు.





_1770560208420.jpg)
