Home/Tag: Rammohan Naidu
Tag: Rammohan Naidu
Rammohan Naidu:యుద్ధం ఎఫెక్ట్.. 5,500కు పైగా విమానాలు రద్దు
Rammohan Naidu:యుద్ధం ఎఫెక్ట్.. 5,500కు పైగా విమానాలు రద్దు

March 16, 2026

key announcement by union minister rammohan naidu:పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక వివరాలను వెల్లడించారు.

Read More
Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం
Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం

March 4, 2026

kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.

Read More
CM Revanth Reddy: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!
CM Revanth Reddy: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!

February 12, 2026

cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.

Read More
Rammohan Naidu: విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నందునే ప్రమాదం:  రామ్మోహన్‌ నాయుడు
Rammohan Naidu: విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నందునే ప్రమాదం: రామ్మోహన్‌ నాయుడు

January 28, 2026

rammohan naidu: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.

Read More
Union Minister Rammohan Naidu:పౌర విమానయాన రంగాన్ని సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యం: రామ్మోహన్ నాయుడు
Union Minister Rammohan Naidu:పౌర విమానయాన రంగాన్ని సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యం: రామ్మోహన్ నాయుడు

January 28, 2026

union minister rammohan naidu:హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

Read More
Indian aviation: భారత విమానయాన రంగంలో కొత్త శకం.. అదానీ-ఎంబ్రేయర్ వ్యూహాత్మక భాగస్వామ్యం
Indian aviation: భారత విమానయాన రంగంలో కొత్త శకం.. అదానీ-ఎంబ్రేయర్ వ్యూహాత్మక భాగస్వామ్యం

January 27, 2026

indian aviation: భారత విమానయాన రంగంలో కొత్త శకం మొదలైంది. ఆర్మనిర్భర్ భారత్ లక్ష్యంగా భారత దేశంలోనే ప్రాంతీయ రవాణా విమానాలను తయారు చేసేందుకు.. దేశీయంగా సమగ్ర విమానయాన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అదానీ-ఎంబ్రేయర్ వ్యూహాత్మకంగా చేతులు కలిపాయి.

Read More
Minister Rammohan Naidu: త్వరలో వరంగల్‌ విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్ నాయుడు
Minister Rammohan Naidu: త్వరలో వరంగల్‌ విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్ నాయుడు

January 5, 2026

minister rammohan naidu at warangala airport inauguration: తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన, భోగి, సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కలిసి పాల్గొన్నారు.

Read More
Annadata Sukhibhava Scheme: రైతన్నలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.6వేలు
Annadata Sukhibhava Scheme: రైతన్నలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.6వేలు

January 4, 2026

annadata sukhibhava scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద రెండు విడతల్లో రూ.14వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో విడత సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

Read More
Vaikunta Ekadasi 2025 @Tirimala: ముక్కోటి ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు!
Vaikunta Ekadasi 2025 @Tirimala: ముక్కోటి ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు!

December 30, 2025

vaikunta ekadasi 2025 @tirimala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు

Read More
Rammohan Naidu: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. మే నెల‌లోనే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం: రామ్మోహ‌న్ నాయుడు!
Rammohan Naidu: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. మే నెల‌లోనే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం: రామ్మోహ‌న్ నాయుడు!

December 16, 2025

union minister rammohan naidu: ఏపీలోని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖ‌లోని భోగాపురంలో ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాశ్రాయాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విమానాశ్ర‌యాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం మేలో ప్రారంభించ‌నున్న‌ట్లు రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్ల‌డించారు.

Read More
Air India Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Air India Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

July 21, 2025

Union Minister Rammohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. ప్రమాదంప...

Read More
Rammohan Naidu : ప్రమాదన ఘటనపై సమగ్ర దర్యాప్తు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

June 12, 2025

Union Minister Rammohan Naidu : అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ప్రమాదం గురించ...

Read More
New Flight services : రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీ నుంచి అబుదాబి వరకు కొత్త విమాన సర్వీసులు

May 9, 2025

Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి....

Read More
Rammohan Naidu : విమాన ఛార్జీలు పెంచొద్దు : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

April 23, 2025

Rammohan Naidu : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్దసంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్‌ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు భార...

Read More
Rammohan Naidu : గ్లోబల్‌ యంగ్‌ లీడర్స్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

April 17, 2025

Union Minister Rammohan Naidu : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ యంగ్‌ లీడర్‌ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమరంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకులన...

Read More