
AP Liquor Scam: ఏపీ మద్యం స్కాం.. రాజ్ కెసిరెడ్డే ఆర్కిటెక్ట్: సుప్రీంకోర్టు
February 12, 2026
ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో గురువారం మరో కీలక పరిణామం జరిగింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ద్వారా సుమారు 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.



