
January 8, 2026
cyclone effect rains in ap: సంక్రాంతికి ముందు ఏపీ తీర ప్రాంతంలో తుపాను ముప్పు ఉందని imd వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది.

January 8, 2026
cyclone effect rains in ap: సంక్రాంతికి ముందు ఏపీ తీర ప్రాంతంలో తుపాను ముప్పు ఉందని imd వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది.

December 5, 2025
cm revanth reddy reviews ou development works at his residence on friday: ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
_1763259297986.jpg)
November 16, 2025
heavy rains in ap: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) వెల్లడించింది. దీంతో రేపు, ఎల్లుండి ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

November 15, 2025
heavy rains in ap: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (apsdma)వెల్లడించింది.

November 10, 2025
heavy rain alert to ap and telangana: 'మొంథా' తుఫాను ప్రభావం నుంచి బయటపడక ముందే మరో తుఫాను కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, మరో పది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు.
_1762663838211.jpg)
November 9, 2025
heavy rains exepected to telangana and ap: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
_1762480866014.jpg)
November 7, 2025
rains in ap: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది
_1762221133749_1762270213288.jpg)
November 4, 2025
rain alert in ap: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) వెల్లడించింది. సంస్థ ఎండీ ప్రఖర్జైన్ ఈ వివరాలను ప్రకారం.. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు. ఈ వాతావరణ మార్పులే రాష్ట్రంలో వర్షాలకు కారణమవుతాయని తెలిపారు.
_1762221133749.jpg)
November 4, 2025
thunderstorms rains in ap: ఏపీకి విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని apsdma వెల్లడించింది

November 1, 2025
rains effect in ap and telangana next two days: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

October 31, 2025
సీఎం రేవంత్ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. పంట నష్ట పరిహారంగా ఎకరాకు రూ.10 వేలను ప్రకటించారు. అలాగే ఈ తుఫాన్ మరణించిన వారి 5 లక్ష ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు

October 31, 2025
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను సీఎం రేవంత్ వీక్షించారు. హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించారు.

October 30, 2025
మొంథా తుఫాన్ వల్ల కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

October 30, 2025
మొంథా తుఫాన్ ఏపీకి అపార నష్టాన్ని మిగిల్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల రూ.5,265 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. రోడ్లు, భవనాలశాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

October 30, 2025
మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

October 30, 2025
telangana school holiday due to cyclone montha and heavy rainfall: బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను ఏపీని దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి, దాని ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. ఈ తుఫాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

October 29, 2025
మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.

October 29, 2025
మొంథా తుఫాన్ ఏపీని వణికిస్తుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. నీటమునిగిన పంటలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.

October 29, 2025
ఏపీని మొంథా తుఫాను గజగజ వణికిస్తుంది. ఈ తుఫాన్ దాటికి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈనెల31 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడగించింది.

October 29, 2025
flash floods warning two telugu states: తెలంగాణ, ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది. తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఉందని తెలిపింది. రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాల కొంతభాగంలో ప్లాష్ ఫ్లడ్ ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
_1761700610093.jpg)
October 29, 2025
montha crosses andhra coast weakens into cyclonic storm: ఏపీని వణికించిన 'మొంథా' తీవ్ర తుఫాను రాత్రి తీరం దాటింది. ఈ తుఫాను మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా నరసాపురం అంతర్వేదిపాలెం సమీపంలో తీరం దాటింది. మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి బుధవారం వేకువజామున 12:30 గంటల మధ్య పూర్తయింది.

October 27, 2025
‘ మొంథా’ తుఫాన్ ఏపీని వణికిస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. ముఖ్యంగా రేపు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సూమరు 16 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

October 27, 2025
మొంథా తుఫాన్ ఏపీలో అలజడి సృష్టిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 100కు పైగా రైళ్లను ఇప్పటికే రైల్వేశాఖ కూడా రద్దు చేసింది. తాజాగా విమానయన శాఖ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. విజయవాడ నుంచి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

October 27, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతవారణశాఖ ప్రకటించింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ పై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు.

October 26, 2025
heavy rain alert to ap and telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బలపడి ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.
January 21, 2026
_1768966393226.jpg)
January 21, 2026

January 21, 2026
_1768964531413.jpg)
January 21, 2026

January 21, 2026
