
March 26, 2026
puri jagannath temple:ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన ప్రసిద్ధ ‘రత్న భండార్’ (ఆభరణాల గది)లో దాదాపు 48 సంవత్సరాల తర్వాత మళ్లీ నిధుల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవడం దేశవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరిసారిగా 1978లో జరిగిన ఆడిట్ తర్వాత, ఇప్పుడు తిరిగి ఈ విలువైన ఆభరణాల జాబితాను సిద్దం చేయడం ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు.
Read More




_1777209277971.jpg&w=1920&q=35)