
April 28, 2026
blast in patiala:పంజాబ్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు పెరిగేలా చేసే ఘటన పాటియాలాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో రాజ్పురా-శంభు రైల్వే మార్గం సమీపంలో ఒక పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ మార్గం సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు ఉపయోగించే కీలక లైన్ కావడంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Read More



_1770635307941.jpg&w=1920&q=80)

_1767705890864.png&w=1920&q=80)
_1765707463135.jpg&w=1920&q=80)


_1777360833058.jpg&w=1920&q=35)