Home/Tag: President
Tag: President
Min Aung Hlaing: మ‌య‌న్మార్ దేశాధ్య‌క్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్‌
Min Aung Hlaing: మ‌య‌న్మార్ దేశాధ్య‌క్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్‌

April 3, 2026

min aung hlaing: మ‌య‌న్మార్ కొత్త దేశాధ్య‌క్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్‌‌ ఎన్నికయ్యారు. శుక్రవారం ఆ దేశ పార్ల‌మెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మిలిట‌రీ జ‌న‌ర‌ల్ మిన్ ఆంగ్‌ ఇటీవ‌ల రాజీనామా చేశారు.

Read More
Droupadi Murmu: జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము

December 26, 2025

murmu to conduct maritime exercise in submarine on december 28: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28వ తేదీన కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి సీ సార్టీ చేయనున్నారు.

Read More
PM Modi: యువత అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు: ప్రధాని మోదీ
PM Modi: యువత అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు: ప్రధాని మోదీ

December 26, 2025

modi attended the 'pradhan mantri rashtriya bal puraskar' program: జెన్‌ జీ (gen-z) యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. యువత సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని నెరవేరుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More
New Members To Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి
New Members To Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి

July 13, 2025

4 New Members To Rajyasabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ గా ఉన్న ఉజ్వల్ నిగమ్ తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ ను రాజ్యసభ ...

Read More
Donald Trump Ban 12 Countries: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం

June 5, 2025

Donald Trump Banned 12 Countries Nationals Entry to America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి వస్తున్న 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. ఈ మేరకు ఉత్తర...

Read More
PM Modi: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ పై చర్చ

May 7, 2025

Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది ప...

Read More