April 1, 2026
polavaram:ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సహాయం అందించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రూ.1301.61 కోట్లను విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ జాయింట్ కమిషనర్ కులదీప్ కుమార్ సింగ్ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్కు లేఖ రాశారు. విడుదల చేసిన నిధులు నేరుగా పోలవరం ప్రాజెక్టు ఖాతాలో జమ అవుతాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Read More
_1770708927311.jpg&w=1920&q=80)
_1767962401548.png&w=1920&q=80)

_1767778549659.jpg&w=1920&q=80)
_1767703324303.png&w=1920&q=80)




