
January 19, 2026
donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.








_1767758448927.jpg)
_1767701205372.png)
_1767585586989.jpg)


_1767336712146.jpg)

_1767238621357.jpg)




_1766563991749.jpg)
_1766363224216.jpg)
_1766331984115.jpg)


_1768838513727.jpg)
_1768837189179.jpg)
_1768835383614.jpg)
_1768831735746.jpg)
_1768827310351.jpg)