April 20, 2026
modi, lee jae myung meeting: భారత్, సౌత్ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడురోజుల పర్యటన కోసం భారత్ విచ్చేశారు.
Read MoreApril 20, 2026
modi, lee jae myung meeting: భారత్, సౌత్ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడురోజుల పర్యటన కోసం భారత్ విచ్చేశారు.
Read MoreApril 20, 2026
chandrababu birthday: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఎన్టీఆర్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More_1776590002798.jpg&w=1920&q=80)
April 19, 2026
cm mamata banerjee: పశ్చిమ బెంగాల్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం మరోసారి రాజకీయ సెగలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు వెనుక "రాజకీయ కుతంత్రాలు" ఉన్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించగా, మహిళా సాధికారతకు టీఎంసీ అడ్డుపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.
Read More_1776500751694.jpg&w=1920&q=80)
April 18, 2026
cm revanth reddy press meet in delhi: మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చారని కేంద్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు.
Read MoreApril 17, 2026
harivansh narayan singh: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
Read More_1776334652881.jpg&w=1920&q=80)
April 16, 2026
pm modi: మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా అడుగులు వేస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో విపక్షాలకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, మహిళా సాధికారతపై తన ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పారు.
Read MoreApril 14, 2026
pm modi: ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ఇద్దరు నేతలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన తాజా ఫోన్ సంభాషణ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో, సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read MoreApril 14, 2026
delhi-dehradun expressway: చార్ధామ్ యాత్రికులకు గుడ్న్యూస్. ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ప్రెస్వేను మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.11,868 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు.
Read More_1776085461768.jpg&w=1920&q=80)
April 13, 2026
cm revanth reddy: మహిళలకు రాజకీయ హక్కులు కల్పించిందే కాంగ్రెస్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మొదట ఓటు హక్కు, తర్వాత రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు.
Read MoreApril 12, 2026
pm modi: ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఆమెకు ఘన నివాళులర్పించారు. ‘దేశం ఇప్పటి వరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ స్వరాల్లో ఒకటైన ఆశా భోంస్లే గారి మృతిపట్ల తీవ్రంగా విచారిస్తున్నాను.
Read More_1775899465958.jpg&w=1920&q=80)
April 11, 2026
pm modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బ బర్ధమాన్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార టీఎంసీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే 'డబుల్ ఇంజిన్ సర్కార్' (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలన) అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.
Read MoreApril 10, 2026
bihar: ప్రధాని మోదీని హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు యువకులను బిహార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో అమన్ తివారీ తాను 22 రోజుల్లో మోదీని అంతం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అందుకు ప్రతిగా తనకు భారీగా డబ్బు చెల్లించాలని అమెరికా నిఘా సంస్థకు ఈమెయిల్ పంపాడు.
Read MoreApril 8, 2026
bandi sanjay: డిజిటల్ విధానంలో ప్రతిఒక్కరూ జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కేంద్రు కల్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జనగణనలో భాగంగా తొలిదశలో ఇంటి వివరాలు, ఇంట్లోని సౌకర్యాల వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
Read MoreApril 7, 2026
cm revanth reddy: కేరళ యువత హార్డ్ వర్కింగ్ పీపుల్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. మంగళవారం కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్.. అక్కడి పినరయి సర్కారుపై విమర్శలు గుప్పించారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కేరళం యువత పాత్ర కీలకమని చెప్పారు.
Read MoreApril 1, 2026
pm modi: అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) విమర్శనాస్త్రాలు సంధించారు. బుధవారం గోగముఖ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, అస్సాం ప్రజలు మరోసారి బీజేపీకే పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Read MoreApril 1, 2026
pm modi: ఎన్నికల వేళ ప్రధాని మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. బుధవారం గువాహటిలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రోడ్ షోలో పాల్గొంటారు.
Read More_1774950104443.jpg&w=1920&q=80)
March 31, 2026
leander paes: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం, మల్టిపుల్ గ్రాండ్స్లామ్ విజేత లియాండర్ పేస్ (leander paes) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. క్రీడా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన పేస్, ఇప్పుడు రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం.
Read MoreMarch 29, 2026
india: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తోంద. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది.
Read MoreMarch 28, 2026
elon musk: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రికత్తల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ ఇటీవల ఫోన్లో చర్చలు జరిపారు.
Read MoreMarch 27, 2026
pm modi video conference with cms: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో గ్యాస్, చమురు కొరత ఏర్పడిన వేళ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో సమావేశమయ్యారు.
Read MoreMarch 24, 2026
pm modi: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వేళ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు.
Read MoreMarch 24, 2026
lockdown: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర యుద్ధం కొనసాగించింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి.
Read MoreMarch 24, 2026
pm modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితులపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారా ఇరాన్ యుద్దానికి పరిష్కారమని చెప్పారు. ఉద్రిక్తత తగ్గించేందుకు దేశం ప్రయత్నాలు చేసిందన్నారు.
Read MoreMarch 22, 2026
renu desai: ప్రముఖ టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ‘ధురంధర్-2’మూవీపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీని తాజాగా వీక్షించింది.
Read MoreMarch 22, 2026
pm modi: దేశ రాజకీయల్లో ప్రధాని మోదీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా పనిచేసిన నాయకుడిగా అరుదైన రికార్డును తన పేరిట సొంతం చేసుకున్నారు. మార్చి 22 నాటికి ప్రధాని పదవిలో 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు.
Read MoreApril 21, 2026