March 5, 2026
pm modi: ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు ఘర్షణలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
March 5, 2026
pm modi: ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు ఘర్షణలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

March 2, 2026
narendra modi:పశ్చిమాసియాలో తాజాగా ఉధృతమైన సంఘర్షణల నేపథ్యంలో పరిస్థితి “తీవ్ర ఆందోళనకరంగా” మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భద్రత, వ్యూహాత్మక అంశాలపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (ccs) సమావేశానికి అధ్యక్షత వహించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “భారతదేశం ఎప్పుడు కూడా శాంతి, స్థిరత్వం కోసం నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
_1772425513036.jpg&w=2560&q=80)
March 2, 2026
pm modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పశ్చిమాసియా పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు.

February 28, 2026
trump praise pak: పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. గత సంవత్సరం పహల్గామ్లో ఉగ్రదాడులకు కారణమైన వారిని ట్రంప్ కొనియాడటం ఏమిటని ప్రశ్నించింది.
_1772011514603.jpg&w=2560&q=80)
February 25, 2026
wedding of virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో అడుగు పెట్టబోతున్నారు. జంటకు ప్రధాని మోదీ కార్యాలయం నుంచి విషెస్ అందాయి. విజయ్ తల్లిదండ్రులు పంపిన పెళ్లి పత్రికకు స్పందించిన మోదీ.. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.

February 24, 2026
rahul gandhi serious comments:కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన “మురికి, నగ్న రాజకీయాలు” అన్న వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని “సిగ్గుచేటు”గా అభివర్ణిస్తూ, ఇది జాతీయ ప్రయోజనాలకు ద్రోహమని ఆయన ఆరోపించారు.

February 22, 2026
pm modi: యూపీలోని నమో భారత్ రైలు సర్వీస్, మీరట్ మెట్రో రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ క్రమంలో పాల్గొన్నారు.

February 19, 2026
prime minister modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని వెల్లడించారు.

February 15, 2026
tariq oath taking celemony, pm modi invited: బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) చైర్మన్ తారిక్ రహ్మాన్ త్వరలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఈ నెల 17న జరగనున్న ప్రమాణ స్వీకరానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది.
_1771051710033.jpg&w=2560&q=80)
February 14, 2026
pm modi: పుల్వామా దాడి జరిగి నేటికీ ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అమరవీరులకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు.

February 13, 2026
bangladesh elections 2026: బంగ్లా పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (bnp) ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఫలితాలపై ప్రధాని మోదీ స్పందిస్తూ రహ్మాన్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
_1770469839441.jpg&w=2560&q=80)
February 7, 2026
pm modi: ప్రధాని మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు మలేసియాలో ఉండనున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మోదీ మలేసియా చేరుకున్నారు. మోదీకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు.

February 7, 2026
modi thanks trump as x platform:ఇండియా- అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇరుదేశాలు చేసుకున్న సంయుక్త ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఒప్పందం ఇరుదేశాలకు గుడ్ న్యూస్ అని చెప్పారు. భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత ఆసక్తి, నిబద్ధతకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

February 6, 2026
pariksha pe charcha: ఎగ్జామ్స్కు ముందు కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి ఉండే విద్యార్థుల్లో ఉత్సహాన్ని నింపేలా ‘పరీక్షాపే చర్చా కార్యక్రమం’ ద్వారా ప్రధాని మోదీ వారితో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం కూడా మోదీ ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.

February 5, 2026
pm modi speech in rajya sabha: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పార్లమెంట్ సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఒక రేంజ్లో ట్రెండ్ అవుతోంది.
_1770296559296.jpg&w=2560&q=80)
February 5, 2026
cm revanth reddy speech at karimnagar district meeting: రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
_1770195444852.jpg&w=2560&q=80)
February 4, 2026
epstein file: జెఫ్రీ ఎప్స్టీన్.. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ పేరు చుట్టూ ఇప్పుడు భారత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అమెరికా న్యాయ శాఖ (డీఓజే) విడుదల చేసిన తాజా పత్రాల్లోని సంచలన అంశాలు ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి, ఎప్స్టీన్కు మధ్య జరిగినట్లు చెబుతున్న సందేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

February 3, 2026
cm chandrababu:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో ప్రధాని మోదీ ఒప్పందంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న తాజా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

February 3, 2026
prime minister modi:ఇండియా- అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక ములుపు తిరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై పలువురు రాజకీయ పార్టీ నాయకులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని శాలువాతో సత్కరించారు.

February 3, 2026
trump gave good news to india:ఇండియా–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారత్కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. భారత ఉత్పత్తులపై విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

January 31, 2026
mp kapil sibal: అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బాగా క్షీణిస్తోంది. గురువారం 92 మార్క్ను దాటి, సరికొత్త జీవనకాల కనిష్ఠానికి చేరింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కేంద్రంపై విమర్శలు చేశారు.

January 30, 2026
pt usha:భారత ఒలింపిక్స్ అసోషియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం వేకువజామున ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(67) మృతి చెందారు.
_1769581907063.jpg&w=2560&q=80)
January 28, 2026
maharashtra deputy cm ajit pawar: మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి మాట్లాడారు.
_1769167964382.jpg&w=2560&q=80)
January 23, 2026
kalvakuntla kavitha letter to pm modi: భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. అండమాన్ నికోబార్ దీవులకు అజాద్ హిందూ పేరు పెట్టాలని ఆ లేఖలో కవిత విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేస్తున్న డిమాండ్కు జాగృతి కూడా మద్దతు ఇస్తోందని కవిత లేఖలో స్పష్టం చేసింది.

January 22, 2026
amrutha bharat express: రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును కేటాయిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లడం ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలును కేటాయించింది.
March 6, 2026
March 6, 2026

March 6, 2026