
January 26, 2026
sit notices to mp santosh kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులోమరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.



_1769149973730.jpg)





_1768885464078.jpg)

_1767596502306.jpg)
_1767506300764.jpg)















