
Pariksha Pe Charcha: పరీక్షలను పండుగలా చేసుకోవాలి.. పరీక్షాపే చర్చాలో మోదీ
February 6, 2026
pariksha pe charcha: ఎగ్జామ్స్కు ముందు కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి ఉండే విద్యార్థుల్లో ఉత్సహాన్ని నింపేలా ‘పరీక్షాపే చర్చా కార్యక్రమం’ ద్వారా ప్రధాని మోదీ వారితో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం కూడా మోదీ ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.


_1770373295084.jpg)
_1770372142304.jpg)

_1770370400721.jpg)
