April 5, 2026
macherla ci suspension: ఏపీలో ప్రేమ పెళ్లి చేసుకున్న చౌడేశ్వరి అనే యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది.
Read MoreApril 5, 2026
macherla ci suspension: ఏపీలో ప్రేమ పెళ్లి చేసుకున్న చౌడేశ్వరి అనే యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది.
Read More
April 3, 2026
murder in palnadu:పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన యువతి చౌడేశ్వరి మృతి కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది ఆత్మహత్య కాదని, తండ్రే స్వయంగా చేసిన కన్నబిడ్డ హత్య అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Read More_1771673530402.jpg&w=1920&q=80)
February 21, 2026
cm chandrababu: గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మండలానికో ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారానికోసారి గ్రామానికి స్వచ్ఛరథం వస్తుందని పేర్కొన్నారు.
Read More
February 19, 2026
earthquake in andhra pradesh:ఆంధ్రప్రదేశ్లో భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున పల్నాడు జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5తీవ్రత నమోదు అయింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించింది.
Read More_1769075683237.jpg&w=1920&q=80)
January 22, 2026
deputy cm pawan kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More_1765855721365.jpg&w=1920&q=80)
December 16, 2025
car accident in palnadu district: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు
Read More
June 27, 2025
CM Tour In Three Districts: సీఎం చంద్రాబాబు నేడ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొననున్నారు....
Read MoreJune 18, 2025
YS Jagan Palnadu Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉపసర్పంచ్ నాగమల...
Read More