_1770268724251.jpg)
ICC Mens T20 World Cup:భారత్తో మేము ఆడటం లేదు.. పాక్ ప్రధాని షెహబాజ్ ప్రకటన
February 5, 2026
icc mens t20 world cup:భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇంతకు ముందే ఇండియాతో ఆడమని పాకిస్థాన్ ప్రకటన చేసింది. అయితే పాకిస్థాన్కు ఐసీసీ 48 గంటల సమయం ఇచ్చింది. కానీ పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కానీ పాకిస్థాన్, భారత్తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షెహబాజ్ మరోసారి ధ్రువీకరించారు.

_1770279168577.jpg)
_1770278757817.jpg)
_1770277799942.jpg)
_1770276862874.jpg)
_1770275777525.jpg)