
April 30, 2026
stock markets:దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ ఒత్తిడితో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధిపై దిగ్బంధం కొనసాగుతుండటం వల్ల ముడి చమురు ధరలు భారీగా ఎగబాకాయి. బ్యారెల్కు 120 డాలర్ల వద్ద చమురు ధరలు చేరుకోవడం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పరిణామం మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరచి, పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది.
Read More

_1775618790189.jpg&w=1920&q=80)



