
August 2, 2025
Girl Carries Snake Bitten Mother: ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. తల్లి చికిత్స కోసం కూతురు ఎంతో ప్రయత్నించింది. సరైన రోడ్డు మార్గం లేక తల్లిని తన భుజంపై ఐదు కిలోమీటర్లు మోసింది. సకాలంలో ...

August 2, 2025
Girl Carries Snake Bitten Mother: ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. తల్లి చికిత్స కోసం కూతురు ఎంతో ప్రయత్నించింది. సరైన రోడ్డు మార్గం లేక తల్లిని తన భుజంపై ఐదు కిలోమీటర్లు మోసింది. సకాలంలో ...

July 26, 2025
Odisha: ప్రభుత్వ హస్టల్ లోని ఇద్దరు బాలికలకు గర్భం దాల్చారు. ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. ఇద్దరు 10వ తరగతి చదువుతున్న బాలికలు గర్భంతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఇలా...

July 19, 2025
Girl set on fire: బీజేపీ పాలిత ఒడిశాలో నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న ఓ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆమెకు నిప్పంటించి పారిపోయారు. దీంతో అమ్మాయికి తీవ్ర...

July 18, 2025
Odisha: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ2, అగ్ని 1 పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వ...

July 14, 2025
Villagers tie couple to plough in Odisha: ఒడిశాలో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట వివాహం చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి ...

July 12, 2025
Astra Missile Successfully Completed by DRDO: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్), సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షి...

July 12, 2025
Odisha Couple Tied To Yoke for Love marriage: కట్టుబాట్లకు వ్యాతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ ప్రేమ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజామఝిరా గ్...

July 11, 2025
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జా...

July 11, 2025
Couple Tied To Yoke Like Oxen Odisha Video Viral: ఓ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నడం పేరిట వాళ్లను చితకబ...

June 29, 2025
Three Peoples Died In Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పూరీలో గుండిచా ఆలయంలో సమీపంలోని శారదాబలి వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరి...

June 27, 2025
Puri Jagannath Rath Yatra: ఎంతో ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రలో పాల్గొంనేందుకు దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా జగన్నాథ భక్తులు పెద్ద...

June 27, 2025
Jagannath Rath Yatra: ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక లక్ష...

June 25, 2025
Prime Minister Modi with Chief Ministers of 4 states Pragati Agenda Meeting: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చ...

June 4, 2025
Odisha : ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరు నిండు ప్రాణాలు పోయాయి. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో గల సా...

May 14, 2025
Indian Defence System: భారత్- పాక్ మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ దాడులకు...

July 17, 2024
సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

June 18, 2024
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

June 11, 2024
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

June 8, 2024
ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది.

June 5, 2024
ఒడిషాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసింది. గత 24 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యం నడిపించిన బీజేపీ చీఫ్ నీవన్ పట్నాయక్ బుధవారం నాడు రాజీనామా పత్రాన్ని ఒడిషా గవర్నర్ రఘుబర్దాస్కు సమర్పించారు.

May 20, 2024
: ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు ఒడిషాలో సుడిగాలి పర్యటన చేశారు. కటక్లో జరగిన ఓ ఎన్నికల ర్యాలీలో బిజు జనతాదళ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టం మొత్తం మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.

May 11, 2024
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

May 6, 2024
ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓడిషాలో పర్యటించారు. సోమవారం నాడు ఉదయం బెహరాంపూర్లో ఓ ర్యాలీలో ప్రసంగించారు. ధనిక రాష్ర్టమైన ఒడిషాను వంతుల వారిగా ఇక్కడి ప్రభుత్వాలు లూటీ చేశాయని ఇటు కాంగ్రెస్, అటు బీజు జనతాదళ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

April 24, 2024
ఎన్నికలు సమీపించే కొద్ది ఒడిషాలో లుంగీ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. రాష్ర్టంలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగనున్నాయి. కాగా లుంగీ పాలిటిక్స్కు తెరతీసింది మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒడిషాలో ప్రజలు లుంగీలు ధరించరు. లుంగీలు ధరిస్తే చులకనగా చూస్తారు.

December 8, 2023
శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.
December 5, 2025

December 5, 2025
_1764930337085.jpg)
December 5, 2025

December 5, 2025
