
Bus caught fire:ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
February 7, 2026
bus accident in ntr district:ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. 39 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో కాలిబూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో వాళ్లు ఊపిరిపీల్చుకున్నారు.


_1770448902088.jpg)
_1770448435314.jpg)

_1770447581662.jpg)
