Home/Tag: Nigeria
Tag: Nigeria
Nigeria: నైజీరియా గనిలో విషవాయివు లీక్.. 37 మంది కార్మికులు మృతి
Nigeria: నైజీరియా గనిలో విషవాయివు లీక్.. 37 మంది కార్మికులు మృతి

February 19, 2026

nigeria: నైజీరియాలోని ప్లాటు రాష్ట్రంలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ మైనింగ్ సైట్‌లో విషవాయువు లీక్ అయ్యింది. దీంతో సుమారు 37 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

Read More
Floods: నైజీరియాలో వరద విలయం.. పెరుగుతున్న మరణాలు

June 3, 2025

Nigeria: నైజీరియాలో భారీ వర్షాలతో వచ్చిన వరదలు దేశంలో విలయ తాండవం చేశాయి. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతో...

Read More
Floods: నైజీరియాలో వరద బీభత్సం.. 111 మంది మృతి

May 31, 2025

Nigeria: నైజీరియాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ...

Read More
Nigeria School Collapse: నైజీరియాలో పాఠశాల భవనం కూలి 20 మంది విద్యార్థుల మృతి

July 13, 2024

ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More
Nigeria: నైజీరియాలో ఉగ్రవాదుల దాడిలో 21 మంది సైనికుల మృతి

June 26, 2024

బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.

Read More
Nigeria killings: నైజీరియాలో సాయుధమూకల కాల్పులు.. 40 మంది మృతి

May 22, 2024

నైజీరియాలో దారుణంగా చోటు చేసుకుంది. ఉత్తర మధ్య పీఠభూమిలో జురాక్‌ గ్రామంలో తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 40 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.

Read More
Nigeria: నైజీరియాలో సాయధ గ్రూపుల దాడిలో 160 మంది మృతి

December 26, 2023

సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Read More
Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 18 మంది మృతి.. 70 మందికి పైగా గల్లంతు

October 31, 2023

నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 18 మంది మృతి చెందగా, 70 మందికి పైగా తప్పిపోయారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర్డో-కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి తిరిగి వస్తున్న వ్యాపారులతో సహా 100 మందికి పైగా ఉన్నారు.

Read More
Nigeria: నైజీరియాలో దాడులు.. 14 మందిని చంపి 60 మందిని కిడ్నాప్ చేసిన దుండగులు

September 25, 2023

నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.

Read More
Nigeria: ముష్కరుల ఆకస్మిక దాడిలో 26 మంది నైజీరియా సైనికుల మృతి

August 15, 2023

  ఆదివారం అర్థరాత్రి సెంట్రల్ నైజీరియాలో ముష్కరులు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన కనీసం 26 మంది మరణించగా ఎనిమిది మంది గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని రక్షించే హెలికాప్టర్ సోమవారం ఉదయం క్రాష్ అయ్యిందని, ఇక్కడ సైన్యం క్రిమినల్ గ్రూపులతో పోరాడుతున్నదని వైమానిక దళ ప్రతినిధి చెప్పారు.

Read More
Boat capsizes: నైజీరియాలో పడవ బోల్తాపడి 103 మంది మృతి

June 14, 2023

ఉత్తర నైజీరియాలో వివాహ వేడుక నుండి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా సోమవారం పిల్లలతో సహా కనీసం 103 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో నైజర్ నదిపై సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది.

Read More
Africa: నైజీరియాలో దారుణం.. 47 మందిని కాల్చి చంపిన సాయుధులు

April 7, 2023

Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.

Read More
Nigeria: నైజీరియా అక్రమ చమురుశుద్ది కర్మాగారంలో పేలుడు.. 12 మంది మృతి..

March 4, 2023

నైజీరియా యొక్క నైజర్ డెల్టా ప్రాంతంలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగార స్థలం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 12 మంది మరణించారు, అయితే స్థానిక నివాసితులు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

Read More
Boat Accident In Nigeria: నైగర్ నదిలో పడవ ప్రమాదం.. 76 మంది జలసమాధి

October 10, 2022

ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు వచ్చి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీనితో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నైగర్‌ నదికి ఒక్కసారిగా వరద ప్రహవాం పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దానితో 76 మంది నీటిలో మునిగి మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.

Read More