March 23, 2026
nia teams attack:నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ పేలుడు ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద ముఠాను గుర్తించేందుకు ఎన్ఐఏ అధికారులు పలు కీలక ప్రాంతాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read More
_1775311984534.jpg&w=1920&q=35)